Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆప్ఘనిస్థాన్‌లో మంచు చరియలు విరిగి పడి 37 మంది మృతి

Webdunia
బుధవారం, 7 మార్చి 2012 (16:45 IST)
ఆప్ఘనిస్థాన్‌లో మంచుకొండలు విరిగి పడి 37 మంది దుర్మరణం పాలయ్యారు. చనిపోయిన వారిలో 12 మంది మృతదేహాలు మంచు చరియల కిందనే చిక్కుకుని ఉన్నారు. ఆప్ఘనిస్థాన్‌లోని బదహ్ షహానా అనే ప్రొవీన్స్‌లో గత కొన్ని రోజులుగా దట్టమైన మంచు కురుస్తోంది.

స్థానికంగా ఉండే కొండ ప్రాంతాల్లో భారీ మంచు చరియలు కూడా ఉన్నాయి. ఈ చరియల్లో కొన్ని ఆకస్మికంగా విరిగి పడ్డాయి. ఇందులో కొండ కింద నివశిస్తున్న గ్రామాల ప్రజలపై పడటం వల్ల 37 మంది చనిపోయినట్టు ఆ రాష్ట్ర అధికార ప్రతినిధి అబ్దుల్ రౌవూఫిర్ షేక్ తెలిపారు.

ప్రస్తుతం గత దశాబ్దన్నర కాలంలో ఎన్నడూ లేని విధంగా మంచు కురుస్తోందని ఆయన తెలిపారు. ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోయినట్టు తెలిపారు. కాగా, కొండ చరియలు విరిగి పడటంతో ప్రాణాలు కోల్పోయిన వారిలో ఎక్కువగా చిన్నారులు, మహిళలు ఉన్నారన్నారు.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments