Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆగస్టులో భారత్‌కు రానున్న నేపాల్ ప్రధాని

Webdunia
నేపాల్ దేశ కొత్త ప్రధానమంత్రి మాధవ్ కుమార్ నేపాల్ వచ్చే ఆగస్టు నెలలో భారత్‌ పర్యటనకు విచ్చేయనున్నారు. కొత్తగా బాధ్యతలు చేపట్టిన ఆయన, తమ మంత్రివర్గాన్ని విస్తరించాల్సి ఉండటంతో, ఆయన భారత పర్యటన ఆలస్యమైంది.

వచ్చే నెలలో ఈజిప్టులో జరుగనున్న అలీనోద్యమ సదస్సుకు ముందే ఆయన భారత్‌లో పర్యటించాల్సి వుంది. అయితే, నేపాల్‌లో అంతర్గతంగా నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా ఆయన పర్యటన వాయిదా పడినట్టు ఆదేశ విదేశాంగ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. అంతేకాకుండా, ఆయన ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఒక విదేశీ పర్యటనకు రానుండటం ఇదే తొలిసారి.

అంతకుముందు కేంద్ర విదేశాంగ మంత్రి శివశంకర్ మీనన్ నేపాల్‌కు వెళ్లి, మాధవ్‌ను భారత్‌కు రావాల్సిందిగా ప్రధాని మంత్రి తరపున ఆహ్వానించారు. అయితే, 22 పార్టీల సంకీర్ణ ప్రభుత్వ నేపాల్ మంత్రివర్గ విస్తరణ ఆలస్యం కావడంతో ఆయన పర్యటన ఆలస్యమైంది. మాధవ్ కుమార్ పర్యటన తేదీలు అధికారికంగా ఖరారు కావాల్సివుంది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vishal: పందెం కోడి హీరో విశాల్ పెళ్లి వాయిదా పడిందా? కారణం ఏంటంటే?

అమ్మాయి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం రిలీజ్‌కు ఎన్ని కష్టాలు : అనుపమ పరమేశ్వరన్

పరదా లాంటి సినిమా తీయడం అంత ఈజీ కాదు : డి. సురేష్ బాబు

Prabhas: కట్టప్ప బాహుబలిని చంపకపోతే? ఎవరు చంపేవారో తెలుసా !

Nidhi: వంద సినిమాలు చేసినా, పవన్ కళ్యాణ్ తో ఒక్క సినిమా ఒకటే : నిధి అగర్వాల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

Show comments