Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆందోళన కలిగిస్తున్న భారత జలాంతర్గాములు : పాకిస్థాన్

Webdunia
ఆదివారం, 26 ఫిబ్రవరి 2012 (11:29 IST)
భారత్ నౌకాదళంలోకి కొత్తగా చేరనున్న రెండు అణు శోధిత జలాంతర్గాములు ఆందోళన కలిగించే అంశమని పాకిస్థాన్ అభిప్రాయపడింది. సంఖ్యాబలంతోనే కాకుండా, ఇతర సాంకేతిక అంశాలతో భారత నౌకాదళంతో తాము సరితూగలేమని, అలా సరితూగాలని కూడా తాము అనుకోవడంలేదని పాక్ నౌకాదళ ప్రధానాధికారి అడ్మిరల్ మహ్మద్ అసిఫ్ అభిప్రాయపడ్డారు.

దీనిపై ఆయన మాట్లాడుతూ... భారత నౌకాదళంలో చోటుచేసుకున్న ఈ వ్యూహాత్మక కోణం తమకే కాక మొత్తం హిందూ మహాసముద్ర ప్రాంతానికి ఆందోళన కలిగించే అంశంగా ఆయన అభివర్ణించారు. హిందూ మహాసముద్ర ప్రాంతాన్ని అణ్వస్త్రికరించడం ఈ ప్రాంతంలో శాంతి సుస్థిరతలకు ఏమాత్రం దోహదం చేయదని తాము భావిస్తున్నట్టు చెప్పారు.

సమీప భవిష్యత్తులో భారత నౌకాదళంలోని రెండు అణు జలాంతర్గాములు వచ్చి చేరనున్న విషయం తెలిసిందే. వీటిలో ఒకటి స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మించిన ఐఎన్‌ఎస్ అరిహంత్ ఒకటి కాగా, మరోటి రష్యా లీజ్‌కు ఇచ్చిన అకులా క్లాస్‌కు చెందిన ఐఎన్‌ఎస్ చక్ర మరొకటి.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వర్జిన్ బాయ్స్ ట్రైలర్ లోనే అడల్ట్ కంటెంట్ - దానిని టీనేజర్స్ తో పబ్లిసిటీ

కాటన్ దొర సైతం డొక్కా సీతమ్మ ని లండన్‌కు రమ్మన్నారు : మురళీ మోహన్

జెరెమీ ఐరన్స్ తో హాలీవుడ్‌ లో నటించే కల నెరవేరింది: వరలక్ష్మి శరత్‌కుమార్

ఉన్మాదిగా మారిన కిట్టు ఆరాధ్యను ఏం చేశాడు? ఓటీటీలో బోల్డ్ థ్రిల్లర్

బాలీవుడ్ నటి సనా ఖాన్‌కు మాతృవియోగం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సయాటికా నొప్పి నివారణ చర్యలు ఏమిటి?

నేరేడు పండ్లు తింటే 8 ప్రయోజనాలు

ఓరల్ యాంటీ-డయాబెటిక్ మందులను పంపిణీకి అబాట్- ఎంఎస్‌డి వ్యూహాత్మక భాగస్వామ్యం

ఎముకపుష్టికి ఎండుఖర్జూరం పాలు తాగితే...

టీ తాగుతూ వీటిని తింటున్నారా? ఒక్క క్షణం, ఇవి చూడండి

Show comments