Webdunia - Bharat's app for daily news and videos

Install App

అబుదాబిలో బస్సు బోల్తా: ముగ్గురు భారతీయలు మృతి

Webdunia
దుబాయ్‌లోని అబుదాబిలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ముస్సాఫ్ నగరం నుంచి అబుదాబికి కొంతమంది కూలీలను తీసుకెళుతున్న బస్సు అతివేగం కారణంగా అదుపు తప్పి బోల్తా పడింది. ఈ సంఘటనలో మొత్తం నలుగురు మృతి చెందగా అందులో ముగ్గరు భారతీయులు, ఓ పాకిస్థానీ ఉన్నట్లు పోలీసు అధికారులు తెలియజేశారు.

పాకిస్థాన్‌కి చెందిన బస్సు డ్రైవరును సమీప ఆల్ మఫ్రక్ ఆస్పత్రకి తరలిస్తుండగా మృతి చెందగా మిగిలిన ముగ్గురు ఘటనా స్థలంలోనే మృతి చెందినట్లు తెలిపారు. బస్సులో మొత్తం 50 మంది ప్రయాణీకులు ఉండగా, అందులో 26 మంది భారతీయులు, ఒక బంగ్లాదేశస్తుడు గాయపడగా వారిని ఆస్పత్రికి తరలించారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments