Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాక్ ప్రధాని గిలానీతో భేటీ సంతోషదాయకం : మన్మోహన్

Webdunia
గురువారం, 10 నవంబరు 2011 (12:16 IST)
పాకిస్థాన్ ప్రధానమంత్రి యూసుఫ్ రజా గిలానీతో భేటీ కావడం సంతోషదాయకంగా ఉందని ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ అభిప్రాయపడ్డారు. దక్షిణాసియా దేశాల శిఖరాగ్ర సదస్సు కోసం భారత్, పాకిస్థాన్ ప్రధానులు మాల్దీవులకు చేరుకున్నారు. ఈ సార్క్ శిఖరాగ్ర సదస్సు ప్రారంభోత్సవం సందర్భంగా వారిద్దరు భేటీ అయ్యారు.

వీరిద్దరి భేటీలో ఉభయదేశాల ద్వైపాక్షిక సంబంధాల పునరుద్ధరణ, వాణిజ్యం, తీవ్రవాదం, ముంబై దాడుల కుట్రదారులపై చర్యల అంశాలు ప్రస్తావనకు వచ్చినట్టు సమాచారం.

ఈ భేటీ అనంతరం మన్మోహన్ సింగ్ మాట్లాడుతూ గిలానీతో సమావేశ సమయంలో ఇరు దేశాల సంబంధాల పురోగతిపై సంతోషం వ్యక్తం చేసినట్టు చెప్పారు.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments