Webdunia - Bharat's app for daily news and videos

Install App

మలయాళీ చేపల పసందు "మతీ పొరిచాతు"

Webdunia
కావలసిన పదార్థాలు :
మతీ చేప... అర కేజీ
పచ్చిమిర్చి.. మూడు
వెల్లుల్లి.. పది రెమ్మలు
బ్లాక్ పెప్పర్.. ఒక టీ.
అల్లం.. చిన్న ముక్క
నిమ్మరసం.. రెండు టీ.
గుడ్డు.. ఒకటి
నూనె.. తగినంత
ఉప్పు.. సరిపడా

తయారీ విధానం :
ముందుగా మతీ చేపను శుభ్రం చేసుకుని ముక్కలుగా కోసి పెట్టుకోవాలి. పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి, బ్లాక్ పెప్పర్, లెమన్ జ్యూస్, గుడ్డు, ఉప్పులను కలిపి పేస్ట్‌లాగా చేసి.. దాన్ని చేపలకు బాగా పట్టించి అరగంటసేపు నానబెట్టాలి. తరువాత కడాయిలో బాగా కాగుతున్న నూనెలో ఈ చేప ముక్కలను వేసి బంగారు వర్ణం వచ్చేదాకా కాల్చి తీసి వేడి వేడిగా సర్వ్ చేయాలి. మలయాళీలు చాలా ఇష్టంగా తినే ఈ వంటకం తయారీ కూడా చాలా సులభమే. మరి మీరూ ట్రై చేస్తారు కదూ..?
అన్నీ చూడండి

తాాజా వార్తలు

రూ.లక్ష డిమాండ్ చేసిన విద్యుత్ శాఖ ఎస్ఈ .. రూ.80 వేలు తీసుకుంటూ చిక్కాడు...

కన్నబిడ్డ ప్రేమను అడ్డుకున్న తండ్రి.. ప్రియుడుతో కలిసి కొట్టి చంపేసిన తల్లీ కూతుళ్లు

ప్రియుడితో పట్టుబడిన భార్య ... కోపంతో భార్య ముక్కు కొరికేసిన భర్త

పాలమూరు బయోసైన్సెస్‌ను వెంటనే మూసివేయాలని డిమాండ్ చేస్తున్న జంతు సంరక్షణ సంస్థలు, ఎందుకు?

దేశంలో మళ్లీ పెరుగుతున్న కరోనా.. కొత్తగా ఒమిక్రాన్ సబ్ వేరియంట్లు!!

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: ఫోటోలు తీయొద్దు.. అసహనం వ్యక్తం చేసిన సమంత- వీడియో వైరల్

కుబేర కు సీక్వెల్ వుండదు - లీడర్ కి సీక్వెల్ ఇప్పట్లో చేయలేం : శేఖర్ కమ్ముల

Sidhu : చివరి షెడ్యూల్లో సిద్ధు జొన్నలగడ్డ తెలుసు కదా - సైమల్టేనియస్‌గా డబ్బింగ్

Ram Charan: పుష్ప 2 ఫైట్ మాస్టర్ నబాకాంత్ తో పెద్ది లో రామ్ చరణ్ ట్రైన్ యాక్షన్ షూటింగ్

మై హోమ్ అవతార రెసిడెంట్స్ లో సందడిగా తమ్ముడు ఫస్ట్ లిరికల్ సాంగ్

Show comments