Webdunia - Bharat's app for daily news and videos

Install App

బియ్యపిండితో వెరైటీ వడలు

Webdunia
సోమవారం, 7 ఏప్రియల్ 2008 (10:53 IST)
కావలసిన పదార్థాలు :
బియ్యపిండి - కప్పు, మైదాపిండి - అరకప్పు, కొబ్బరి - సగం చిప్ప, నీళ్లు - ఒకటిన్నర కప్పులు, జీలకర్ర - చిటికెడు, పచ్చిమిర్చి - ఐదు, నూనె - వేయించడానికి సరిపడ, ఉప్పు - తగినంత.

తయారు చేయు విధానం :
ముందుగా కొబ్బరి చిప్పను సన్నగా తురిమి పెట్టుకోవాలి. ఆ తర్వాత మైదా పిండి, బియ్యపిండిలను కలిపి ఇందులో కొబ్బరి తురుమును వేసి కలపాలి. కాస్త మందంగా ఉన్న గిన్నెను స్టవ్‌ మీద పెట్టి అందులో ఒకటిన్నర కప్పుల నీళ్లు పోసి కాగనివ్వండి.

తర్వాత పచ్చిమిర్చి, జీలకర్ర, ఉప్పులను మెత్తగా రుబ్బి కాగుతున్న నీళ్లలో వేయండి. నీళ్లు బాగా కాగిన తర్వాత ఇందులో చెంచా నూనె, పిండుల మిశ్రమం, కొబ్బరి తురుములను వేసి కలపాలి. కాసేపయ్యాక దాన్ని దించేయాలి. నీళ్లు ఆరాక ప్లాస్టిక్ కవరును తీసుకుని దానిపై నూనె రాసి దానిపై పిండి మిశ్రమాన్ని వేసి గుండ్రంగా చేత్తో వత్తి కాగుతున్న నూనెలో వేసి వేయించి దించాలి.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

రూ.50వేల అప్పు తీర్చేందుకు భార్యను అమ్మేశాడు.. స్నేహితుడితో అత్యాచారం చేయించాడు..

వ్యూస్ కోసం చీర చెంగుకి నిప్పంటించుకుని డ్యాన్స్ చేసిన మహిళ (video)

జూలై ఒకటో తేదీ నుంచి పెరగనున్న రైల్వే చార్జీలు?

Ponnam: జూలై 13న బోనాలు.. ప్రజల సహకారం అవసరం.. పొన్నం ప్రభాకర్

ఎయిరిండియా విమానాల్లో అనేక లోపాలను గుర్తించిన డీజీసీఏ

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రమ్యశ్రీ భూమి కబ్జా ఆమెపై రియల్టర్ శ్రీదర్ రావు అనుచరులు దాడి

Nitin: నితిన్ తమ్ముడు నుంచి లయ పై జై బగళాముఖీ.. సాంగ్

అహాన్, అనీత్‌ల కెమిస్ట్రీని చాటేలా సాచెట్-పరంపర జంట పాట హైలైట్

సమ్మతమే మూవీ ఫేమ్ డైరెక్టర్ గోపీనాథ్ రెడ్డి కొత్త సినిమా

విష్ణు కన్నప్ప కథ చెప్పాక రీసెర్చ్ చేశా; శ్రీకాళహస్తి అర్చకులు మెచ్చుకున్నారు : ముఖేష్ కుమార్ సింగ్

Show comments