Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోల్పోయిన శక్తి తిరిగి పొందాలా...?

అయితే సగ్గుబియ్యం జావ తాగేస్తే పోలా...!!

Webdunia
కావలసిన పదార్థాలు :
నానబెట్టిన సగ్గుబియ్యం... ఒక కప్పు
నీరు... ముప్పావు లీటర్
చిక్కటి మజ్జిగ... ఒక గ్లాసు
కార్న్‌ఫ్లోర్... ఒక టీ.
బార్లీ గింజల పొడి... ఒక టీ.
మిరియాలపొడి... చిటికెడు
ఉప్పు... తగినంత

తయారీ విధానం :
కార్న్‌ఫ్లోర్‌లో బార్లీగింజల పొడి, మిరియాల పొడి కలిపి తగినన్ని నీళ్లు పోసి కాస్త జారుగా కలిపి ఉంచాలి. ఓ పాత్రలో నీళ్లు పోసి స్టవ్‌మీద పెట్టి మరిగించి సగ్గుబియ్యం వేసి ఉడికించాలి. కార్న్‌ఫ్లోర్‌ మిశ్రమం వేసి బాగా కలిపి సన్నటి సెగమీద గుజ్జుగా ఉడికించి గిన్నె దించాలి. ఇది కాస్త గోరువెచ్చగా ఉండగానే అందులో మజ్జిగ పోసి కలిపి ఉప్పు వేసుకొని తాగితే మంచిది. వడదెబ్బ తగిలిన వారికీ, నీళ్ల విరేచనాలు అయినవారికీ, ఎవరయినా సరే ఈ జావ తాగినట్లయితే కోల్పోయిన శక్తి తిరిగి వస్తుంది.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

హోటల్ గదిలో శృంగారంలో మునిగిన జంట: బ్రిడ్జి పైనుంచి వీడియో రికార్డింగ్, ట్రాఫిక్ జామ్

బనకచర్లపై సీఎం చంద్రబాబుతో చర్చించేందుకు సిద్ధం : సీఎం రేవంత్ రెడ్డి

కదులుతున్న రైలులో రక్తం వచ్చేట్లు కొట్టుకున్న యువతులు (video)

100 మంది పిల్లలకు జన్మనిచ్చానంటున్న టెలిగ్రామ్ సీఈవో!

'ఆపరేషన్ సింధు' కోసం గగనతలాన్ని తెరిచిన ఇరాన్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బకాసుర రెస్టారెంట్‌ నుంచి సాంగ్‌ను ఆవిష్కరించిన హరీశ్‌ శంకర్‌

తెలుగు సాహిత్యం, వాడుక భాష‌మీదా పట్టుున్న హాస్య‌బ్రహ్మ’ జంధ్యాల

తన పేరుతో ఉన్న పులిని కలిసిన రామ్ చరణ్, ఉపాసన కొణిదెల కుమార్తె క్లీంకార

Surya: సూర్య, ఆర్జే బాలాజీ సినిమా టైటిల్ కరుప్పు లుక్ రిలీజ్

బడ్‌ఎక్స్ NBA హౌస్ సెలబ్రిటీ గేమ్‌లో పాల్గొన్న ఏకైక స్టార్‌గా అరవింద్ కృష్ణ

Show comments