Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచే "నువ్వుల పచ్చడి"

Webdunia
FILE
కావలసిన పదార్థాలు :
నువ్వుల.. 150 గ్రా.
పచ్చిమిర్చి.. 8
చింతపండు.. 50 గ్రా.
వెల్లుల్లి.. 15 రెబ్బలు
ఉప్పు.. తగినంత

తాలింపు కోసం..
ఎండుమిర్చి.. 4
ఆవాలు, జీలకర్ర.. చెరో టీ.
కరివేపాకు.. 20 రెమ్మలు
నూనె.. తగినంత

తయారీ విధానం :
చింతపండుని అరకప్పు నీళ్లలో వేసి 15 నిమిషాలు నానబెట్టాలి. గింజలు తీసేసి గుజ్జులా చేసుకోవాలి. బాణలిలో నువ్వులు వేసి బంగారువర్ణంలోకి మారేవరకూ వేయించాలి. పచ్చిమిర్చిని నేరుగా గ్యాస్‌మంట లేదా బొగ్గులమీద కాల్చాలి. కాల్చిన మిర్చి, వేయించిన నువ్వులు, వెల్లుల్లి, ఉప్పు, చింతపండుగుజ్జు అన్నీ కలిపి మెత్తగా రుబ్బాలి.

బాణలిలో నూనె వేసి తాలింపు కోసం చెప్పుకున్న పదార్థాలన్నింటితో తాలింపు చేసి నూరుకున్న మిశ్రమంలో కలిపితే నువ్వుల పచ్చడి తయార్..! ఇది దోశెలు, ఇడ్లీల్లోకి చాలా రుచిగా ఉంటుంది. నువ్వుల్లో పీచు పదార్థాలు, పోషక విలువలు అధికంగా ఉంటాయి. అధిక రక్తపోటును నియంత్రించి, కాలేయాన్ని ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉంచటంలో కూడా సహకరిస్తాయి.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

మనం జగనన్న సైన్యం... చంద్రబాబుకు భయం పుట్టేలా చేద్దాం : కార్యకర్తలకు చెవిరెడ్డి పిలుపు

బద్ధలైన లకి లకి అగ్నిపర్వతం - వెనక్కి వచ్చిన ఎయిరిండియా విమానం

కుప్పం మహిళతో ఫోన్‌లో మాట్లాడిన చంద్రబాబు: ఇంకా రూ.5లక్షల ఆర్థిక సాయం

భార్యతో శృంగారానికి ఆన్‌లైన్ ఆఫర్ చేసిన భర్త...

కేటీఆర్‌కు ఏసీబీ అల్టిమేటం - నేటి సాయంత్రం వరకు డెడ్‌లైన్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కవిన్, అపర్ణాదాస్ నటించిన పాపా మెప్పించిందా... రివ్యూ

Nayanatara: ముస్సోరీలో చిరంజీవి157 చిత్రం షూటింగ్ లో ఎంట్రీ ఇచ్చిన నయనతార

సినిమా రిజల్ట్ తర్వాత సమీక్షించుకుని తర్వాత డిసైడ్ చేసుకుంటా : డైరెక్టర్ ఫణీంద్ర నర్సెట్టి

విజయ్ సేతుపతి, సంయుక్త జంటగా పూరి జగన్నాథ్ చిత్రం

తమ్ముడు నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ భూ అంటూ భూతం.. రిలీజ్

Show comments