Webdunia - Bharat's app for daily news and videos

Install App

అచ్చు మురుకులను ఎలా తయారు చేస్తారు?

Webdunia
File
FILE
కావలసిన పదార్థాలు :
బియ్యం పిండి : ఒక కప్పు, మైదా పిండి : అర కప్పు, శెనిగ పిండి : అర కప్పు, ఉప్పు : సరిపడ, కారం : సరిపడ, జీలకర్ర : ఒక టీ స్పూన్, నూనె : తగినంత, వంట సోడా : చిటికెడు.

తయారీ విధానం :
మైదా పిండి, బియ్యం పిండి, శెనగ పిండిని ఒక కప్పులో పోసి ఈ పిండికి ఉప్పు, కారం, వంటసోడా, జీలకర్ర వేసి తగినన్ని నీళ్ళు పోసి బజ్జీల పిండిలా కలుపుకోవాలి. మూకుడులో నూనె వేసి కాగిన తర్వాత గులాబి చేసే కర్రని నూనెలో పెట్టి దానిని కూడా వేడి చేయాలి.

ఆ తర్వాత దానిని పిండిలో పెట్టి మళ్ళీ వేడి నూనెలో పెట్టాలి. అప్పుడు అది కర్రతో విడిపోయి పువ్వులా వస్తుంది. వాటిని గోధుమ రంగు వచ్చే వరకూ వేయించినట్టయితే, గులాబీ రేకులు రెడి. వీటిని తియ్యగా ఉప్పగా మనకు ఇష్టమైన రుచుల్లో తయారు చేసుకోవచ్చు.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

Soap: భార్య సబ్బును వాడిన భర్త.. చివరికి జైలు పాలయ్యాడు.. ఎక్కడో తెలుసా?

పెళ్లైన పది రోజులకే ప్రియుడితో భార్య జంప్.. హమ్మయ్య అంటూ ఊపిరి పీల్చుకున్న భర్త!

Sharmila Phone Tap: హైదరాబాదులో షర్మిల ఫోన్ ట్యాప్ చేశారట.. ఎవరికోసమో తెలుసా?

సీఎం రేవంత్ రెడ్డి ఫోన్‌ను కూడా ట్యాప్ చేశారు.. శిక్ష పడాల్సిందే: మహేష్ కుమార్ గౌడ్

Palestinians : గాజాలో దాడి.. 45మంది పాలస్తీనియన్లు మృతి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినిమా రిజల్ట్ తర్వాత సమీక్షించుకుని తర్వాత డిసైడ్ చేసుకుంటా : డైరెక్టర్ ఫణీంద్ర నర్సెట్టి

విజయ్ సేతుపతి, సంయుక్త జంటగా పూరి జగన్నాథ్ చిత్రం

తమ్ముడు నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ భూ అంటూ భూతం.. రిలీజ్

టైటిల్ & ఫస్ట్ లుక్ త్వరలో విడుదల కానున్న రవితేజ 76వ చిత్రం

సుహాస్‌ చిత్రం ఓ భామ అయ్యో రామ లో దర్శకుడు హరీష్ శంకర్

Show comments