Webdunia - Bharat's app for daily news and videos

Install App

అచ్చు మురుకులను ఎలా తయారు చేస్తారు?

Webdunia
File
FILE
కావలసిన పదార్థాలు :
బియ్యం పిండి : ఒక కప్పు, మైదా పిండి : అర కప్పు, శెనిగ పిండి : అర కప్పు, ఉప్పు : సరిపడ, కారం : సరిపడ, జీలకర్ర : ఒక టీ స్పూన్, నూనె : తగినంత, వంట సోడా : చిటికెడు.

తయారీ విధానం :
మైదా పిండి, బియ్యం పిండి, శెనగ పిండిని ఒక కప్పులో పోసి ఈ పిండికి ఉప్పు, కారం, వంటసోడా, జీలకర్ర వేసి తగినన్ని నీళ్ళు పోసి బజ్జీల పిండిలా కలుపుకోవాలి. మూకుడులో నూనె వేసి కాగిన తర్వాత గులాబి చేసే కర్రని నూనెలో పెట్టి దానిని కూడా వేడి చేయాలి.

ఆ తర్వాత దానిని పిండిలో పెట్టి మళ్ళీ వేడి నూనెలో పెట్టాలి. అప్పుడు అది కర్రతో విడిపోయి పువ్వులా వస్తుంది. వాటిని గోధుమ రంగు వచ్చే వరకూ వేయించినట్టయితే, గులాబీ రేకులు రెడి. వీటిని తియ్యగా ఉప్పగా మనకు ఇష్టమైన రుచుల్లో తయారు చేసుకోవచ్చు.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

సునీతా విలియమ్స్ భూమికిరాక మరింత ఆలస్యం.. ఎందుకో తెలుసా?

జాతరలో అసభ్య చేష్టలు.. వారించిన ఎస్ఐను జుట్టుపట్టుకుని చితకబాదిన పోకిరీలు!!

పాక్‌ రైలు హైజాక్ ఘటన : హైజాకర్లను మట్టుబెట్టిన ఆర్మీ!!

బెయిల్ ఇవ్వకపోతే ఆత్మహత్యే శరణ్యం : పోసాని కృష్ణమురళి

మా భార్యలు తెగ తాగేస్తున్నారు... పోలీసులకు ఫిర్యాదు చేసిన భర్తలు!!

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మహిళలపై అసభ్యకర వ్యాఖ్యలు - సినీ దర్శకుడు గీతాకృష్ణపై కేసు

విజయ్ ఆంటోనీ 25వ చిత్రం ‘భద్రకాళి’ నుంచి పవర్ ఫుల్ టీజర్ విడుదల

Surender Reddy: మళ్లీ తెరపైకి సురేందర్ రెడ్డి - వెంకటేష్ తో సినిమా మొదలైంది

మీ ప్రేమను కాపాడుకుంటూ ఇకపైనా సినిమాలు చేస్తా : కిరణ్ అబ్బవరం

నాని కి ఈ కథ చెప్పడానికి 8 నెలలు వెయిట్ చేశా : డైరెక్టర్ రామ్ జగదీష్

Show comments