Webdunia - Bharat's app for daily news and videos

Install App

అచ్చు మురుకులను ఎలా తయారు చేస్తారు?

Webdunia
File
FILE
కావలసిన పదార్థాలు :
బియ్యం పిండి : ఒక కప్పు, మైదా పిండి : అర కప్పు, శెనిగ పిండి : అర కప్పు, ఉప్పు : సరిపడ, కారం : సరిపడ, జీలకర్ర : ఒక టీ స్పూన్, నూనె : తగినంత, వంట సోడా : చిటికెడు.

తయారీ విధానం :
మైదా పిండి, బియ్యం పిండి, శెనగ పిండిని ఒక కప్పులో పోసి ఈ పిండికి ఉప్పు, కారం, వంటసోడా, జీలకర్ర వేసి తగినన్ని నీళ్ళు పోసి బజ్జీల పిండిలా కలుపుకోవాలి. మూకుడులో నూనె వేసి కాగిన తర్వాత గులాబి చేసే కర్రని నూనెలో పెట్టి దానిని కూడా వేడి చేయాలి.

ఆ తర్వాత దానిని పిండిలో పెట్టి మళ్ళీ వేడి నూనెలో పెట్టాలి. అప్పుడు అది కర్రతో విడిపోయి పువ్వులా వస్తుంది. వాటిని గోధుమ రంగు వచ్చే వరకూ వేయించినట్టయితే, గులాబీ రేకులు రెడి. వీటిని తియ్యగా ఉప్పగా మనకు ఇష్టమైన రుచుల్లో తయారు చేసుకోవచ్చు.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

అప్పన్న చందనోత్సవ వేడుక విషాదం .. గాలివానకు గోడ కూలింది.. 8 మంది మృతి!!

భార్యను, కొడుకును తుపాకీతో కాల్చి చంపి టెక్కీ ఆత్మహత్య... ఎక్కడ?

Sailajanath: వైకాపా సింగనమల అసెంబ్లీ సమన్వయకర్తగా సాకే శైలజానాథ్

అప్పన్న స్వామి ఆలయంలో అపశ్రుతి.. గోడకూలి ఎనిమిది మంది భక్తులు మృతి (video)

Sritej: ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన పుష్ప2 బాధితుడు శ్రీతేజ్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కమల్ హసన్ లాంచ్ చేసిన నవీన్ చంద్ర నటించిన లెవెన్ గ్రిప్పింగ్ ట్రైలర్

కిష్కింధపురి ఫస్ట్ గ్లింప్స్ లో కొన్ని తలుపులు తెరవడానికి వీలు లేదు

పహాల్గాం షూటింగ్ జ్ఞాపకాలు షేర్ చేసుకున్న హీరోయిన్ నభా నటేష్

వరుణ్ తేజ్‌చిత్రంలో ఐటెం సాంగ్ చేస్తున్న దక్ష నాగర్కర్ !

నేటి, రేపటి తరానికి కూడా ఆదర్శం పద్మభూషణ్ బాలకృష్ణ

Show comments