పెరుగులో బెల్లం వేసుకుని కలుపుకుని తింటే ఏమవుతుంది?

Webdunia
మంగళవారం, 12 సెప్టెంబరు 2023 (20:29 IST)
పెరుగులో బెల్లం వేసుకుని కలుపుకుని తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. అవేమిటో తెలుసుకుందాము. పెరుగు-బెల్లం కలిపినది సేవిస్తుంటే గుండె సంబంధిత సమస్యలు దరిచేరవు. రక్తప్రసరణ మెరుగయ్యేందుకు పెరుగు-బెల్లం దోహదపడతాయి.
పెరుగులో బెల్లాన్ని కలిపి తీసుకుంటుంటే శరీరానికి క్యాల్షియం చేకూరుతుంది.
 
దంతాలు, ఎముకలు దృఢంగా వుండటానికి పెరుగులో తగినంత బెల్లం వేసుకుని తినాలి. పెరుగు-బెల్లం కలిపి తీసుకోవడం వల్ల గ్యాస్, ఎసిడిటీ, కడుపు ఉబ్బరం వంటివి దరిచేరవు. బరువు తగ్గాలనుకునేవారు పెరుగు-బెల్లం కలిపి తీసుకుంటుంటే ఫలితం వుంటుంది. రక్తహీనత సమస్య వున్నవారు పెరుగులో బెల్లం కలుపుకుని తీసుకుంటుంటే సమస్య తగ్గుతుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

కాంగ్రెస్ సీనియర్ నేత శివరాజ్ పాటిల్ ఇకలేరు

మాధురి పుట్టినరోజు: ఫామ్‌హౌస్‌లో దాడి.. మాధురిలతో పాటు కొందరికి నోటీసులు

యువతిని వంచించిన ముగ్గురు కామాంధులు...వేర్వేరుగా అత్యాచారం

HIV Cases: బీహార్‌లో విజృంభించిన హెచ్ఐవీ మహమ్మారి.. 7,400 మందికి వైరస్

Global Summit: లియోనెల్ మెస్సీ ఫ్రెండ్లీ మ్యాచ్.. రాహుల్, ప్రియాంక హాజరవుతారా?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Akhanda 2 Review,అఖండ 2 తాండవం.. హిట్టా. ఫట్టా? అఖండ 2 రివ్యూ

దక్షిణాదిలో జియో హాట్‌స్టార్ రూ.4 వేల కోట్ల భారీ పెట్టుబడి

Peddi: పెద్ది కొత్త షెడ్యూల్ హైదరాబాద్‌లో ప్రారంభం, మార్చి 27న రిలీజ్

Rana: టైం టెంపరరీ సినిమా అనేది ఫరెవర్ : రానా దగ్గుబాటి

గుర్రం పాపిరెడ్డి బోర్ కొట్టదు, అవతార్ రిలీజ్ మాకు పోటీ కాదు : డైరెక్టర్ మురళీ మనోహర్

తర్వాతి కథనం
Show comments