Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెరుగులో బెల్లం వేసుకుని కలుపుకుని తింటే ఏమవుతుంది?

Webdunia
మంగళవారం, 12 సెప్టెంబరు 2023 (20:29 IST)
పెరుగులో బెల్లం వేసుకుని కలుపుకుని తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. అవేమిటో తెలుసుకుందాము. పెరుగు-బెల్లం కలిపినది సేవిస్తుంటే గుండె సంబంధిత సమస్యలు దరిచేరవు. రక్తప్రసరణ మెరుగయ్యేందుకు పెరుగు-బెల్లం దోహదపడతాయి.
పెరుగులో బెల్లాన్ని కలిపి తీసుకుంటుంటే శరీరానికి క్యాల్షియం చేకూరుతుంది.
 
దంతాలు, ఎముకలు దృఢంగా వుండటానికి పెరుగులో తగినంత బెల్లం వేసుకుని తినాలి. పెరుగు-బెల్లం కలిపి తీసుకోవడం వల్ల గ్యాస్, ఎసిడిటీ, కడుపు ఉబ్బరం వంటివి దరిచేరవు. బరువు తగ్గాలనుకునేవారు పెరుగు-బెల్లం కలిపి తీసుకుంటుంటే ఫలితం వుంటుంది. రక్తహీనత సమస్య వున్నవారు పెరుగులో బెల్లం కలుపుకుని తీసుకుంటుంటే సమస్య తగ్గుతుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

గణేశ్ లడ్డూ వేలం పాటలో గత రికార్డులు బద్ధలు... ఎక్కడ?

పులివెందులలో అన్న క్యాంటీన్..

కోల్‌కతా మెడికో హత్యాచార కేసు కీలక ట్విస్ట్ : పోలీస్ కమిషనర్‌పై వేటు

బాలాపూర్ లడ్డు వేలం పాటల్లో సరికొత్త నిబంధన.. ఏంటది?

ఉచిత ఆధార్ అప్‌డేట్ గడువు మరోమారు పెంపు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సీఎం పెళ్లాం సమాజానికి మంచి చేయాలనుకుంటే ఏమైంది ?

రెండు మతాల మధ్య చిచ్చు పెట్టిన గొర్రె కథతో గొర్రె పురాణం ట్రైలర్

ఫ్యామిలీ ఆడియెన్స్ ను దృష్టిలో పెట్టుకుని చంద్రహాస్ తో రామ్ నగర్ బన్నీ తీసా : ప్రభాకర్

దుబాయ్‌లో సుబ్రహ్మణ్య- బియాండ్ ఇమాజినేషన్ చిత్రం గ్లింప్స్ రిలీజ్

కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టిన మేఘా ఆకాశ్

తర్వాతి కథనం
Show comments