Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెరుగులో తేనె కలుపుకుని తింటే ఏమవుతుంది?

Webdunia
శుక్రవారం, 15 సెప్టెంబరు 2023 (22:31 IST)
పెరుగు. పాల పదార్థమైన పెరుగుతోనే చాలామంది అన్నం తింటుంటారు. ఉదయాన్నే పెరుగులో ఉల్లిపాయ లేదా మిరపకాయ నంజుకుని తినేస్తారు. పెరుగుతో శరీరానికి కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. పెరుగులో తేనె కలుపుని తింటే అల్సర్లు దరిచేరవు. కప్పు పెరుగులో చిటికెడు పసుపు, అరస్పూను అల్లం రసం కలిపి తింటే గర్భిణిలకు మేలు కలుగుతుంది.
 
పిల్లలకు తక్షణ శక్తి రావాలంటే కాస్త చక్కెర కలిపి ఇస్తే చాలు. పెరుగులో తాజా పండ్ల ముక్కలు వేసుకుని తింటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. కప్పు పెరుగులో అరస్పూను జీలకర్ర పొడి కలిపి తింటే బరువు తగ్గుతారు.
 
నల్ల మిరియాల పొడి పెరుగులో కలిపి తింటే జీర్ణ సమస్యలుండవు. మెదడు, ఎముకలు, దంతాల ఆరోగ్యాన్ని పెరుగు మెరుగుపరుస్తుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

Opal Suchata: థాయిలాండ్‌కు చెందిన ఓపల్ సుచాటాకు మిస్ వరల్డ్ టైటిల్

Pawan Kalyan: జూన్ 1 నుండి చౌక ధరలో రేషన్ వస్తువులు.. ఇంటింటికి పంపిణీ చేస్తే?

హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా రోడ్ సేఫ్టీ: కడపలో అవగాహన కార్యక్రమం

Meerut: భర్తను చంపింది.. జైలులో వుంటూ లా చదువుకోవాలట..

Nurse: నవజాత శిశువు బొటన వేలును కట్ చేసిన నర్సు.. ఆ తర్వాత ఏమైంది?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

Rasool : స్కై సినిమా నుంచి జర్నీఆఫ్ ఎమోషనల్ స్కై టీజర్ లాంఛ్

Chiru: 25 ఏళ్ళ తర్వాత మెగాస్టార్ చిరంజీవి సంతకం తీసుకున్న శేఖర్ కమ్ముల

తర్వాతి కథనం
Show comments