పెరుగులో తేనె కలుపుకుని తింటే ఏమవుతుంది?

Webdunia
శుక్రవారం, 15 సెప్టెంబరు 2023 (22:31 IST)
పెరుగు. పాల పదార్థమైన పెరుగుతోనే చాలామంది అన్నం తింటుంటారు. ఉదయాన్నే పెరుగులో ఉల్లిపాయ లేదా మిరపకాయ నంజుకుని తినేస్తారు. పెరుగుతో శరీరానికి కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. పెరుగులో తేనె కలుపుని తింటే అల్సర్లు దరిచేరవు. కప్పు పెరుగులో చిటికెడు పసుపు, అరస్పూను అల్లం రసం కలిపి తింటే గర్భిణిలకు మేలు కలుగుతుంది.
 
పిల్లలకు తక్షణ శక్తి రావాలంటే కాస్త చక్కెర కలిపి ఇస్తే చాలు. పెరుగులో తాజా పండ్ల ముక్కలు వేసుకుని తింటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. కప్పు పెరుగులో అరస్పూను జీలకర్ర పొడి కలిపి తింటే బరువు తగ్గుతారు.
 
నల్ల మిరియాల పొడి పెరుగులో కలిపి తింటే జీర్ణ సమస్యలుండవు. మెదడు, ఎముకలు, దంతాల ఆరోగ్యాన్ని పెరుగు మెరుగుపరుస్తుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

పుతిన్ కోసం 40 నిమిషాలు వేచి చూస్తూ గోళ్లు కొరుక్కున్న పాకిస్తాన్ ప్రధాని షాబాజ్

వ్యక్తి భుజం పైకి ఎగిరి పళ్లను దించిన వీధికుక్క (video)

నా డబ్బు నాకు ఇచ్చేయండి, ఎన్నికల్లో ఓడిన అభ్యర్థి డిమాండ్ (video)

మధ్యాహ్నం భోజనం కలుషితం... ఆరగించిన 44 మంది విద్యార్థుల అస్వస్థత

పవన్ సార్... మా తండాకు రహదారిని నిర్మించండి.. ప్లీజ్ : దీపిక వినతి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rajinikanth Birthday Special: సూపర్ స్టార్ 75వ పుట్టిన రోజు.. 50ఏళ్ల సినీ కెరీర్ ప్రస్థానం (video)

Akhanda 2 Review,అఖండ 2 తాండవం.. హిట్టా. ఫట్టా? అఖండ 2 రివ్యూ

దక్షిణాదిలో జియో హాట్‌స్టార్ రూ.4 వేల కోట్ల భారీ పెట్టుబడి

Peddi: పెద్ది కొత్త షెడ్యూల్ హైదరాబాద్‌లో ప్రారంభం, మార్చి 27న రిలీజ్

Rana: టైం టెంపరరీ సినిమా అనేది ఫరెవర్ : రానా దగ్గుబాటి

తర్వాతి కథనం
Show comments