పసుపు మరకలను వదిలించుకోవడం ఎలా?

Webdunia
బుధవారం, 30 మార్చి 2016 (10:50 IST)
వంటిట్లో పూజగదిలో పసుపుతో చాలా అవసరమే ఉంటుంది. అయితే ఒక్కసారి వస్త్రాల మీద పడినపుడు మొండి మరకలుగా మారిపోతాయి. సబ్బుతో రుద్దితే రంగు మారుతుంది. అలాగే చేతులకు అంటినా త్వరగా వదలదు. అప్పుడేం చేయాలంటే ఇంట్లో దొరికే కొన్ని పదార్థాలతో వీటిని సులువుగా వదిలించుకోవచ్చు.
 
నీళ్లు బాగా మరిగించి అందులో కొద్దిగా గ్లిజరిన్, వంట సోడా కలిపి పసుపు మరకలు అంటిన దుస్తులను నానబెట్టాలి. మర్నాడు డిటర్జెంట్‌తో రుద్ది ఉతికితే అవి క్రమంగా వదిలిపోతాయి. అలానే మరక జిడ్డుగా ఉంటే మాత్రం నిమ్మకాయను గుజ్జుగా చేసి ఆ ప్రాంతంలో బాగా రుద్దాలి. అవి మాయమయ్యే వరకూ ఇలా చేస్తే సరిపోతుంది.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

బాల్య వివాహాన్ని ఆపేందుకు వెళ్లిన ఐసీడీఎస్ అధికారులు... వధువుగా భావించి చెల్లిని తీసుకెళ్లారు...

APSDMA: ఏపీలోని 28 మండలాల్లో వడగాలులు.. నిమ్మరసం, మజ్జిగ, కొబ్బరి నీళ్లు తీసుకోవాలి...

కేసీఆర్ మన మనిషి కాదు.. కనికరం లేని మరమనిషి... ముందుంది మొసళ్ల పండుగ : కుమార్తె కవిత ధ్వజం

కామారెడ్డిలో ఎలుగుబంటి దాడి: వ్యక్తికి ఏమైందంటే?

తెలంగాణ పోలీసుల ముందు లొంగిపోయిన 40మంది మావోయిస్టులు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కన్న మూవీ పరిశ్రమలో నిలిచిపోతుంది : హీరో కార్తిక్ శివన్

Lavanya: లావ‌ణ్య త్రిపాఠి, దేవ్ మోహ‌న్ చిత్రం సతీ లీలావతి రిలీజ్‌ కు సిద్ధం

బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ కుమార్తెకు వేధింపులు.. ఒకరి అరెస్టు

Rajanikanth: రజినీకాంత్ భాషా చిత్రం చిరంజీవి ఎలా మిస్ అయ్యారో తెలుసా !

Pawan Kalyan: జానీ కి ముందే పవన్ కళ్యాణ్ ఆరోగ్యం దెబ్బతింది

Show comments