Webdunia - Bharat's app for daily news and videos

Install App

రావిచెట్టు ఆకు కషాయాన్ని తాగితే ఏమవుతుంది?

Webdunia
సోమవారం, 20 మార్చి 2023 (21:45 IST)
రావి చెట్టు. ఈ వృక్షాన్ని దేవతా స్వరూపంగా భావిస్తారు. ఐతే ఈ చెట్టులో ఎన్నో ఔషధ గుణాలున్నాయి. అవేమిటో తెలుసుకుందాము. రోజుకి రెండు గ్రాముల రావి గింజల పొడిని తేనెతో కలిపి రెండుసార్లు తీసుకుంటుంటే రక్తశుద్ధి జరిగి ఆరోగ్యవంతులవుతారు. విరేచనాలు అవుతుంటే రావి చెట్టు కాండం, ధనియాలు, పటికబెల్లం సమపాళ్లలో మిక్స్ చేసి 3 గ్రాముల చొప్పున తీసుకుంటే సమస్య తగ్గుతుంది.
 
రావిచెట్టు బెరడు, మర్రిచెట్టు బెరడు సమాన పరిమాణంలో తీసుకుని నీటిలో ఉడకబెట్టి ఆ నీటితో నోరు శుభ్రం చేసుకుంటుంటే పంటినొప్పి తగ్గుతుంది. కాళ్లు పగుళ్లు వున్నవారు రావిచెట్టు నుండి సేకరించిన పాలను కానీ లేదంటే ఆ చెట్టు ఆకుల సారాన్ని రాస్తుంటే సమస్య తగ్గిపోతుంది
అధికబరువు సమస్యతో బాధపడేవారు 4 రావి ఆకులు గ్లాసున్నర నీటిలో వేసి ఆ నీళ్లు గ్లాసు అయ్యేవరకూ మరిగించి ఆ కషాయాన్ని తాగుతుంటే బరువు తగ్గుతారు.
 
రావి చెట్టు బెరడు, రావి చెట్టు పండ్లు ఉబ్బసం చికిత్సకు ఎంతగానో సాయపడుతాయి. ఆకలి పెంచడానికి బాగా పండిని రావిచెట్టు పండ్లను తింటుంటే ఉపయోగం వుంటుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

Future City: ఫ్యూచర్ సిటీ, అమరావతిని కలిపే హై-స్పీడ్ రైలు.. గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారటగా!

Hyderabad: తెలంగాణలో భారీ వర్షాలు- టెక్కీలు వర్క్-ఫ్రమ్-హోమ్ అనుసరించండి..

Two Brides: ఇద్దరు మహిళలను ఒకేసారి పెళ్లి చేసుకున్న వ్యక్తి.. వైరల్ వివాహం..

ఫ్రిజ్‌లో పెట్టుకున్న మటన్ వేడి చేసి తిన్నారు, ఒకరు చనిపోయారు

పవన్ తమిళ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తారా? జనసేనాని ఏమన్నారు? (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినిమా ఇండస్ట్రీ ఆంధ్రకు రాదు: పవన్ కళ్యాణ్

Rajinikanth: రజనీకాంత్ కూలీ సిద్ధమవుతోంది - ఓటీటీ కన్ ఫామ్స్

గాలి కిరీటీరెడ్డి జూనియర్ చిత్రానికి మిగిలింది రెండు రోజులే

హాట్ కేకుల్లా 'వీరమల్లు' : బుక్‌ మై షో క్రాష్? - ఆంధ్రాలో రూ.1000 - తెలంగాణాలో టిక్కెట్ ధర రూ.600

ZEE5 లో ఆడియెన్స్‌ను అల‌రిస్తూ దూసుకెళ్తోన్న భైర‌వం

తర్వాతి కథనం
Show comments