అజీర్ణపు కడుపునొప్పా...? ఉల్లి మేలు...!

Webdunia
మంగళవారం, 30 డిశెంబరు 2014 (18:41 IST)
పిల్లలైనా, పెద్దలైనా మోతాదుకు మించిన ఆహారం తీసుకుంటే అది జీర్ణం కాక కడుపునొప్పి ఏర్పడుతుంది. ఆ సమయంలో కడుపు ఉబ్బరంగాను, బాగా బరువెక్కినట్లు, గొంతులో పులిత్రేపులు రావడం జరుగుతుంది. 
 
వెంటనే కాసిన్ని వేడి నీళ్లు తాగి చూడండి. అప్పటికీ తగ్గకపోతే ఒక ఉల్లిపాయని ముక్కలుగా కోసి ఉప్పు అద్దుకుని తినండి. అంతే కడుపునొప్పి మటుమాయమవుతుంది. 
 
చిన్న పిల్లలు అయితే శొంఠిని రంగరించి లేక పొడి చేసి నీటిలో కలిపి అర గంటకోసారి వంతున రెండు, మూడు సార్లు తాగించండి. కడుపునొప్పి తగ్గుతుంది.
 
అన్నీ చూడండి

తాాజా వార్తలు

బీఆర్ఎస్ నేత బాల్క సుమన్‌పై నాన్ బెయిలబుల్ కేసు : అరెస్టు చేసిన పోలీసులు

అత్తింటివారు బైకు కొనివ్వలేదని భార్యను గదిలో ఉరేసిన భర్త...

ఆస్తులమ్మి భార్యకు గవర్నమెంట్ ఉద్యోగం ఇప్పించిన భర్త: ప్రియుడితో కలిసి లేచిపోయిన భార్య

కారును ఢీకొట్టి 600 మీటర్ల దూరం ఈడ్చెకెళ్లిన ట్రక్కు.. (వీడియో)

ఉభయ గోదావరి జిల్లాలో హడలెత్తిస్తున్న పెద్దపులి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kiran Abbavaram : ఛాట్ బస్టర్స్ గా దూసుకెళ్తున్న చెన్నై లవ్ స్టోరీ మూవీ

Dharma Mahesh : జీ5లో ట్రెండింగ్ టాప్-1గా ధర్మ మహేష్ చిత్రం డ్రింకర్ సాయి

డైరెక్టర్ రవిచరణ్ రెండవ చిత్రం నవాబ్ సిద్ధం, జూన్ లో జెన్ జి గర్ల్స్ ప్రారంభం

దర్శకరత్న దాసరి సమాధిని శుభ్రం చేసిన మంచు మనోజ్

chiatanya case: సమంతపై వస్తున్న కంటెంట్‌పై నాగ చైతన్య పోరాటం - సెప్టెంబర్ లో కోర్టు విచారణ

Show comments