Webdunia - Bharat's app for daily news and videos

Install App

అజీర్ణపు కడుపునొప్పా...? ఉల్లి మేలు...!

Webdunia
మంగళవారం, 30 డిశెంబరు 2014 (18:41 IST)
పిల్లలైనా, పెద్దలైనా మోతాదుకు మించిన ఆహారం తీసుకుంటే అది జీర్ణం కాక కడుపునొప్పి ఏర్పడుతుంది. ఆ సమయంలో కడుపు ఉబ్బరంగాను, బాగా బరువెక్కినట్లు, గొంతులో పులిత్రేపులు రావడం జరుగుతుంది. 
 
వెంటనే కాసిన్ని వేడి నీళ్లు తాగి చూడండి. అప్పటికీ తగ్గకపోతే ఒక ఉల్లిపాయని ముక్కలుగా కోసి ఉప్పు అద్దుకుని తినండి. అంతే కడుపునొప్పి మటుమాయమవుతుంది. 
 
చిన్న పిల్లలు అయితే శొంఠిని రంగరించి లేక పొడి చేసి నీటిలో కలిపి అర గంటకోసారి వంతున రెండు, మూడు సార్లు తాగించండి. కడుపునొప్పి తగ్గుతుంది.
 

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు- టీడీపీ+ కూటమికి ఎన్ని సీట్లు?

వైసీపీ కేవలం ఐదు ఎంపీ సీట్లు మాత్రమే గెలుచుకుంటుందా?

తూర్పు రైల్వేలో AIతో నడిచే వీల్ ప్రిడిక్షన్ సాఫ్ట్‌వేర్

నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం- ఏపీ, తెలంగాణల్లో భారీ వర్షాలు

అన్నయ్య లండన్‌కు.. చెల్లెమ్మ అమెరికాకు..!

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

Show comments