Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాత్రిపూట చల్లటి పాలలో తేనె కలుపుకుని తాగితే...

Webdunia
ఆదివారం, 6 అక్టోబరు 2019 (15:27 IST)
శారీరకంగా బలహీనంగా ఉన్నవారు తాము తీసుకునే భోజనంతోపాటు రెండు లేదా మూడు చెంచాల తేనెను సేవించండి. అలాగే రాత్రిపూట పడుకునే ముందు చల్లటి పాలలో తేనె కలుపుకుని త్రాగండి. దీంతో శరీరం పుష్టిగా మారుతుందంటున్నారు వైద్యులు.  
 
అలసట: శారీరకంగా అలసట చెందినప్పుడు చల్లటి నీటిలో రెండు చెంచాల తేనె కలుపుకుని త్రాగండి. దీంతో శరీరంలో నూతనోత్తేజం ఉప్పొంగి వస్తుంది. 
 
అజీర్తి: ఆహారం జీర్ణం కానప్పుడు పాలాకును ఆహారంగా తీసుకోండి లేదా టమోటా రసం త్రాగండి. 
 
అరికాళ్ళల్లో మంటగా ఉంటే : అరికాళ్ళల్లో మంటగా ఉంటే సొరకాయను ముక్కలుగా కోసుకుని కాళ్ళపై ఉంచుకోండి. దీంతో అరికాళ్ళల్లో మంట తగ్గి ఉపశమనం కలుగుతుంది.

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments