రాత్రిపూట చల్లటి పాలలో తేనె కలుపుకుని తాగితే...

Webdunia
ఆదివారం, 6 అక్టోబరు 2019 (15:27 IST)
శారీరకంగా బలహీనంగా ఉన్నవారు తాము తీసుకునే భోజనంతోపాటు రెండు లేదా మూడు చెంచాల తేనెను సేవించండి. అలాగే రాత్రిపూట పడుకునే ముందు చల్లటి పాలలో తేనె కలుపుకుని త్రాగండి. దీంతో శరీరం పుష్టిగా మారుతుందంటున్నారు వైద్యులు.  
 
అలసట: శారీరకంగా అలసట చెందినప్పుడు చల్లటి నీటిలో రెండు చెంచాల తేనె కలుపుకుని త్రాగండి. దీంతో శరీరంలో నూతనోత్తేజం ఉప్పొంగి వస్తుంది. 
 
అజీర్తి: ఆహారం జీర్ణం కానప్పుడు పాలాకును ఆహారంగా తీసుకోండి లేదా టమోటా రసం త్రాగండి. 
 
అరికాళ్ళల్లో మంటగా ఉంటే : అరికాళ్ళల్లో మంటగా ఉంటే సొరకాయను ముక్కలుగా కోసుకుని కాళ్ళపై ఉంచుకోండి. దీంతో అరికాళ్ళల్లో మంట తగ్గి ఉపశమనం కలుగుతుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

తొలి ఎమెర్జెన్సీ ల్యాండింగ్ ఫెసిలిటీపై ప్రధాని మోడీ ఎయిర్‌క్రాఫ్ట్ ల్యాండ్, video

Kolkata: బురఖాతో ఉరేసుకుని విద్యార్థిని ఆత్మహత్య-గణిత పరీక్ష బాగా రాయలేదని?

Jaipur road accident: కోట-జైపూర్ జాతీయ రహదారిపై ఘోర ప్రమాదం.. ఐదుగురు మృతి

జగన్మోహన్ రెడ్డి మోదీ దత్తపుత్రుడు.. బీజేపీకి బినామీగా మారారా? -షర్మిల ఫైర్

Berkeley: శాన్ ఫ్రాన్సిస్కోలో 22 ఏళ్ల భారతీయ విద్యార్థి అదృశ్యం

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాగిణి-3లో తమన్నా భాటియా.. అమీర్ ఖాన్ కుమారుడితో రొమాన్స్

Sita Payanam Review: యాక్షన్ కింగ్ అర్జున్ చేసిన సీతా పయనం రియల్ రివ్యూ

Vijay Devarakonda: రూ.60 కోట్ల ఆఫర్ వచ్చినా వద్దని వదులుకున్న విజయ్- రష్మిక

ఓటీటీలో బిగ్గెస్ట్ ఓపెనింగ్‌ రికార్డ్ క్రియేట్ చేసిన మన శంకరవర ప్రసాద్ గారు

Srivishnu: విష్ణు విన్యాసం లో శ్రీ విష్ణు, నయన సారిక ల లవ్లీ కెమిస్ట్రీ

తర్వాతి కథనం
Show comments