నడుము నొప్పితో బాధపడుతున్నారా..!?

Webdunia
మంగళవారం, 12 జనవరి 2016 (12:01 IST)
సాధారణంగా మహిళలను వేధించే సమస్య నడుము నొప్పి. ఆధునిక యుగంలో మహిళలు ఇటు గృహంలోనూ, అటు బయటి ప్రపంచంలోనూ పలు రంగాల్లో రాణిస్తున్నప్పటికీ, కాసేపు తీరిక దొరికి కూర్చుంటే హమ్మా నడుము నొప్పి అంటారు. 
 
అలా మీరు కూడా నడుము నొప్పితో బాధపడుతుంటే.. ఒక గ్లాసు మజ్జిగతో మూడు టీస్పూన్లు సున్నపు తేట కలుపుకుని ప్రతిరోజు ఉదయం పూట తాగినట్లైతే మూడు రోజుల్లో నడుము నొప్పి తగ్గిపోతుందని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు. 
 
ఖర్జూర పండ్లు తిని వేడినీళ్లు త్రాగితే నడుము నొప్పి తగ్గుతుందట. నల్లమందు రసకర్పూరం కొబ్బరినూనెలో కలిపి రాసినట్లైతే నడుము నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది. అలాగే సొంఠి గంధం తీసి నడుముపై పట్ట వేసి తెల్లజిల్లేడు ఆకులు కట్టినట్లైతే నడుము నొప్పి తగ్గిపోతుందని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. 
అన్నీ చూడండి

తాాజా వార్తలు

ప్రేమించిన యువతికి వివాహం : తీవ్ర మనస్తాపంతో విద్యార్థి ఆత్మహత్య

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు : రెండు రోజుల పాటు చంద్రబాబు పర్యటన

పవన్ కళ్యాణ్‌కు ఫోన్ చేసిన ప్రధాని.. యోగక్షేమాలు అడిగిన మోడీ

మాండెబ్‌ జలసంధిని మూసివేస్తామని హెచ్చరించిన హూతీ

పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ డబుల్ గేమ్... ఇరాన్‌తో సైనిక చీకటి ఒప్పందాలు.. అమెరికా గుర్రు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రామాయణంపై నా మాటలను వక్రీకరించారు : ప్రకాష్ రాజ్

బావ శ్రీహరి నుంచి సాయం పొందినవారు మంచి పొజిషన్లో వున్నారు కానీ ఇటు తొంగిచూడలేదు: డిస్కో శాంతి

సింగర్ మంగ్లీని సినీ ఇండస్ట్రీ నుంచి బహిష్కరించండి: సంపత్ నాయక్ ఫిర్యాదు

Adivi Sesh: నేను ఎందుకు సినిమాలు చేస్తున్నానో లాయర్ గుర్తు చేశాడు : అడివి శేష్

Ravibabu: చైల్డ్ ను కాపాడేందుకు రవిబాబు ఏం చేశాడనే పాయింట్ తో రేజర్ ట్రైలర్ రిలీజ్

Show comments