Webdunia - Bharat's app for daily news and videos

Install App

భోజనాంతరం లవంగాన్ని నమిలితే..?

Webdunia
మంగళవారం, 19 మార్చి 2019 (15:26 IST)
మీకు ఎసిడిటీ సమస్య ఉందా.. కడుపులో లేదా ఛాతిలో మంటతో ఇబ్బంది పడుతున్నారా.. ఇలాంటి సమస్యలకు చెక్ పెట్టాలంటే.. వంటిట్లో లభించే లవంగంతో పరిష్కరించొచ్చు. స్పైసీ‌ ఫుడ్స్ తీసుకోవడం, వ్యాయామం చేయకపోవడం, వేళకు తినకపోవడం, ఎక్కువగా ఆల్కహాల్ తాగడం, ఒత్తిడి వలన ఎసిటిడీ సమస్య వస్తుంది. వీటన్నింటిని లవంగంతో పరిష్కరించుకోవచ్చు. 
 
తలనొప్పి, క్యాన్సర్లు, డయాబెటిస్, ఇన్ఫెక్షన్స్, సైనస్, ఫ్లూ, జలుబు వంటి వ్యాధులు రాకుండా చూడడంలో లవంగం తోడ్పడుతుంది. శరీర రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేసి కాలేయాన్ని సంరక్షిస్తంది. ఎముకలను ధృడంగా ఉంచుతుంది. లవంగాలను నోటి సమస్యలకు, దుర్వాసనను అరికట్టడానికి విరివిగా ఉపయోగిస్తారు. వీటిని జ్యూసె‌స్‌లో ఎక్కువగా వాడుతారు. దంతాల నొప్పిగా అనిపించినప్పుడు లవంగాన్ని నోట్లో పెట్టుకుంటే నొప్పి నుండి ఉపశమనం లభిస్తుంది. 
 
లవంగం తినడం వలన నోట్లో లాలాజల ఉత్పత్తి పెరుగుతుంది. ఇది ఆహారం త్వరగా జీర్ణం కావడానికి తోడ్పడుతుంది. కనుక భోజనం చేసిన తరువాత లవంగం నమిలితే ఫలితం ఉంటుంది. ఎసిడిటీ నుండి తక్షణ ఉపశమనం లభించడానికి లవంగం నమలడం ఉపకరిస్తుంది. కడుపులో గ్యాస్ ఏర్పడకుండా చూస్తుంది. నోట్లో లవంగం ఉంచుకుని మెల్లగా నమలడం వలన కడుపులో యాసిడ్ స్థాయిలు తగ్గుతాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

వంశీకి ఆయుష్‌లో ముగిసిన చికిత్స - ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్

Jagan: క్రిమినల్స్‌ను జగన్ ఓదార్చుతారా? ఎలాంటి సందేశం పంపుతున్నారు?: అనిత

కదులుతున్న రైల్లో నా రీల్ చూడండి, చేయి పోవచ్చు, కాలు పోవచ్చు, చనిపోవచ్చు (video)

Telangana Formation Day: తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన బాబు, పవన్

కేసీఆర్ కుమార్తె కవిత ఓ లేడీ డాన్.. చేయని దందా లేదు : మధుయాష్కీ

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పవన్ కళ్యాణ్ సినిమాకు టిక్కెట్ రేట్లు పెంచండి... ఏఎం రత్నం వినతి

హరిహరవీరమల్లు టికెట్ ధర ఆమోదం కోరుతూ ఛాంబర్ కి అభ్యర్థన

Ali: రాజేంద్రప్రసాద్ గారు సరదాగా మాట తూలారు : అలీ స్పందన

పెళ్లి పుస్తకం నుంచి షష్టిపూర్తి వరకు ఎవరికీ దక్కనిది నాకు దక్కింది: డా. రాజేంద్ర ప్రసాద్

సాయి కుమార్ నటించిన చౌకీదార్ నుంచి నాన్న.. పాట విడుదల

తర్వాతి కథనం
Show comments