Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ ప్రాంతంలో జిల్లేడు పాలు అద్దితే..?

Webdunia
గురువారం, 8 నవంబరు 2018 (10:18 IST)
ఎప్పుడైనా తేలు కుట్టినప్పుడు ఆ ప్రాంతంలో మంటగా ఉంటుంది. కొందరికైతే భయంలో వణుకు, చెమట విపరీతంగా చెమట పట్టడం, వాంతులు, విరేచనాలు వచ్చే అవకాశాలున్నాయి. మరి తేలు కుట్టునప్పుడు ఏం చేయాలో తెలుసుకుందాం...
  
 
తేలు కుట్టగానే బెత్తెడుపైన గట్టిగా గుడ్డతో కట్టు కట్టి శరీరంలో విరిగిన ముల్లును తీసేయాలి. మళ్లీ అరగంట కొకసారి తీసి తిరిగి కట్టు కట్టాలి. లేకపోతే రక్తప్రసరణ జరగక కింది భాగంలో చచ్చుబడిపోతుంది. అప్పుడు ఏం చేయాలంటే.. కుంకుడుకాయను అరగదీసి ఆ గంధాన్ని తేలు కుట్టి ప్రాంతంలో రాసుకుని నిప్పు సెగ చూపితే విషం లాగేస్తుంది. దాంతో బాధనుండి ఉపశమనం లభిస్తుంది.  
 
నొప్పి ఎక్కువగా ఉన్నప్పుడు కుంకుడు గింజల్లోని పప్పును మింగితే కూడా విష ప్రభావం తగ్గుముఖంపడుతుంది. తేలు కుట్టినప్పుడు నొప్పి చాలా తీవ్రంగా ఉంటుంది. కాబట్టి కుంకుడు గింజలు ఆ సమయంలో తీసుకున్నప్పుడు అవి తియ్యగా ఉంటాయి. దాంతో పాటు కప్పు నీటిలో కొద్దిగా ఉప్పు కలిగి తీసుకుంటే కూడా నొప్పి తగ్గుతుంది. తేలు కుట్టిన ప్రదేశంలో జిల్లేడు పాలు అద్దితే కూడా శరీరంలో విషం పోతుందని వైద్యులు చెప్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

జగన్‌కు కడుపుమంట ఎక్కువైంది.. ఈనో ప్యాకెట్లు పంపుతా : నారా లోకేశ్

కల్లు తాగిన కనిమొళి, స్టాలిన్ (video)

ఎయిరిండియా విమానంలో సాంకేతికలోపం.. మరో ఘోరం తప్పినట్టేనా?

ఒకే బాడీ బ్యాగులో రెండు తలలు... అగ్నిపరీక్షలా మారిన మృతుల గుర్తింపు!

చంద్రబాబు ఒక విజనరీ - దేశంలో నెంబర్ వన్ సీఎం : హీరో సుమన్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మీరు విలన్‌గా చేస్తే మొదటి సీన్‌లోనే మమ్మల్ని కాల్చి చంపేస్తా?

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తర్వాతి కథనం
Show comments