Webdunia - Bharat's app for daily news and videos

Install App

తీపి మధురం సపోటా.. పోషకాల గని...

Webdunia
గురువారం, 11 మే 2023 (11:39 IST)
సపోటా పండు తీపి మధురం. మామిడి పండు తర్వాత అత్యధికంగా పోషకాలుండే పండు. అలాంటి సపోటా పండ్లను ఆరగించడం వల్ల కలిగే ఉపయోగాలు ఏంటో ఓసారి తెలుసుకుందాం. 
 
వంద గ్రాముల సపోటా ముక్కల తింటే అందులో 83 కేలరీల శక్తి ఉంటుంది. అందుకే ఇవి తింటే తక్షణ శక్తి వస్తుంది. ముఖ్యంగా గర్భిణులు ఈ పండు తింటే ఆరోగ్యంగా ఉంటారు.
 
విటమిన్-సితో పాటు అధికంగా యాంటీ ఆక్సిడెంట్స్ ఇందులో ఉంటాయి. అందుకే ఇవి మంచి "ఇమ్యూనిటీ బూస్టర్‌గా ఉపయోగపడతాయి. బరువు తగ్గాలనుకునేవాళ్లు ఈ సపోటాను మెనూలో క్రమం తప్పకుండా చేర్చుకోవచ్చు. వీటిలో కాల్షియం, పొటాషియంలు పుష్కలంగా ఉంటాయి. దీనివల్ల ఎముకలు గట్టిపడతాయి.
 
మాంగనీసుతో పాటు పొటాషియం ఉండటం వల్ల రక్తపోటును అదుపులో ఉంటుంది. తద్వారా గుండె ఆరోగ్యానికి ఎంతో మంచిది. కంటి చూపు మెరుగవు తుంది. ఫోలేట్, నియాసిన్, పాంథోయినిక్ ఆమ్లాల వల్ల జీవక్రియ మెరుగవుతుంది.
 
సపోటా గుజ్జును ముఖంపై రుద్దితే చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. వీటి విత్తనాలతో చేసిన నూనెతో మర్జనం చేసుకుంటే నొప్పులు తగ్గిపోతాయి. చర్మానికే కాదు జుట్టు ఆరోగ్యానికి మేలు చేస్తుంది సపోటా. పిండిపదార్థం అధికంగా ఉండే ఈ పండు సులువుగా జీర్ణమవుతుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

విత్తమంత్రి నిర్మలమ్మ ధరించిన చీర ప్రత్యేక ఏంటో తెలుసా?

ప్రియురాలి జల్సాల కోసం చైన్ స్నాచర్‌గా మారిన మాజీ ఎమ్మెల్యే కుమారుడు..

చరిత్రలో తొలిసారి.. పూనమ్ గుప్తా వివాహానికి వేదిక కానున్న రాష్ట్రపతి భవన్

మరికొన్ని నిమిషాల్లో దేశ బడ్జెట్... తెలుగు రాష్ట్రాల్లో భారీ అంచనాలు...

కేవలం 11 సీట్లా..? ఇంత ఘోరంగా ఓడిపోతామని కలలో కూడా ఊహించలేదు : అంబటి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అఖిల్ హీరోగా అన్నపూర్ణ స్టూడియోస్ చిత్రం అప్ డేట్

45 సంవత్సరాలు పూర్తి చేసుకున్న శంకరాభరణం

60 ఏళ్ల వయసులో బెంగళూరు యువతిని ప్రేమించిన బాలీవుడ్ గజిని అమీర్ ఖాన్

అజిత్ కుమార్ పట్టుదలకు యు/ఎ సెన్సార్

అప్సరా రాణి రాచరికం మూవీ ఎలా ఉందంటే.. రాచరికం రివ్యూ

తర్వాతి కథనం
Show comments