ఆపిల్, ద్రాక్ష, జామ, బొప్పాయి పండ్లు తింటే లాభాలు ఏమిటి...?

Webdunia
సోమవారం, 7 సెప్టెంబరు 2015 (13:21 IST)
ప్రకృతి ప్రాసాదించిన పండ్లు విరివిగా తీసుకునేవారిలో అనారోగ్య సమస్యలు దరిచేరవు. వీటిలో అనేక ఔషధ గుణాలు దాగివున్నాయని న్యూట్రీషియన్లు చెపుతుంటారు. మనం రోజు తీసుకుంటున్న పండ్లతోనే అనేక వ్యాధులను అడ్డుకోవచ్చని వారు చెబుతున్నారు. 
 
ఆపిల్ : రక్తహీనత, సక్రమ రక్తప్రసరణ, మెదడుకు మేలు చేస్తుంది. పేగులోని క్రిములను నశింపజేస్తుంది. కిడ్నీ సంబంధిత రోగాలకు చెక్ పెడుతుంది. ఇంకా హృద్రోగ రోగులకు ఆపిల్ దివ్యౌషధంగా పనిచేస్తుంది. మోకాలి నొప్పి, నడుము నొప్పి, నరాలకు సంబంధించి వ్యాధుల్ని దూరం చేసుకోవాలంటే రోజుకో ఆపిల్ పండు తీసుకుంటే సరిపోతుంది.  
 
ద్రాక్ష పండ్లు : ఏడాది చిన్నారులకు జ్వరం, జలుబు, మలబద్ధకం ఏర్పడితే ద్రాక్ష పండ్లను పిండి ఒక స్పూన్ ఆ రసాన్ని ఇస్తే సరిపోతుంది. హృద్రోగ వ్యాధుల్ని దూరం చేసుకోవచ్చు. ఎముకల్ని పటిష్ట పరుస్తుంది.  
 
జామపండు : వృద్ధాప్య ఛాయలకు చెక్ పెడుతుంది. అందాన్ని పెంచడంతో పాటు శరీర కాంతికి, ఎముకల బలానికి మందుగా పనిచేస్తుంది. ఉదర సంబంధిత వ్యాధులను దరిచేరనివ్వదు. కాలేయ సమస్యల్ని దూరం చేసి వ్యాధినిరోధక శక్తిని పెంచి.. అల్సర్‌ను నయం చేస్తుంది.  
 
బొప్పాయి : బొప్పాయి పండును అప్పుడప్పుడు పిల్లలకు పెడితే బాగా పెరుగుతారు. ఎముకలు బలపడి, దంతాలు పటిష్టమవుతాయి. నరాల బలహీనత తగ్గుతుంది.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

నేను రేపిస్టును కాదు... నేను ఎవరినీ రేప్ చేయలేదు : డోనాల్డ్ ట్రంప్

పాకిస్థాన్ మధ్యవర్తిత్వంపై ఇరాన్ అనుమానం.. అమెరికా సరికొత్త ప్రతిపాదన

ఏపీలో మొదటిసారి పెట్రోల్, డీజిల్ కొరత, ఎక్కడ తప్పు జరిగింది? ప్రతి 3 గంటలకు ఒకసారి...

Chandrababu Naidu: విశాఖపట్నంలో గూగుల్ ఏఐ డేటా సెంటర్‌‌కు శంకుస్థాపన

టమోటా ధరలకు రెక్కలొచ్చాయి.. కిలో రూ.40 నుండి రూ.60కి పెంపు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

లయతో Jagapatibabu: నా ప్రయాణం మనోహరం టు వడలతో ప్రారంభమైంది: జగపతి బాబు

Samyuktha: ది బ్లాక్ గోల్డ్ పూర్తయిన షూటింగ్- స్టయిలిష్ లుక్ లో సంయుక్త

Saidhansika: నన్ను కాపాడుకున్న సాయిధాన్సికకు ధన్యవాదాలు తెలిపిన విశాల్

యాంకర్ విష్ణుప్రియతో నాకు పెళ్లా.. ఎవరు చెప్పారు? జేడీ చక్రవర్తి ప్రశ్న

Heroes: హీరోల పారితోషికంలో సినిమారంగంలో పెను మార్పులు రాబోతున్నాయా?

Show comments