Webdunia - Bharat's app for daily news and videos

Install App

పుల్లటి కాయతో తియ్యని వ్యాధికి చెక్...

ప్రపంచాన్ని వణికిస్తున్న వ్యాధుల్లో చక్కెర వ్యాధి ఒకటి. మన దేశ జనభాలో 20 శాతం మందికి చక్కెర వ్యాధితో బాధపడుతున్నారు. ఈ విషయం జాతీయ కుటుంబ ఆరోగ్య శాఖ సర్వేలో తేలింది. మరే దేశంలోనూ ఇంతమంది షుగర్ వ్యాధిగ

Webdunia
శుక్రవారం, 11 ఆగస్టు 2017 (13:10 IST)
ప్రపంచాన్ని వణికిస్తున్న వ్యాధుల్లో చక్కెర వ్యాధి ఒకటి. మన దేశ జనభాలో 20 శాతం మందికి చక్కెర వ్యాధితో బాధపడుతున్నారు. ఈ విషయం జాతీయ కుటుంబ ఆరోగ్య శాఖ సర్వేలో తేలింది. మరే దేశంలోనూ ఇంతమంది షుగర్ వ్యాధిగ్రస్తులు లేరు. అందుకే భారత్‌ను ప్రపంచ దేశాలు మధుమేహ రోగుల రాజధానిగా పిలుస్తారు. అందుకే ఈ వ్యాధిపై ప్రతి ఒక్కరూ ఆందోళన చెందుతున్నారు. 
 
అయితే, ఈ తియ్యని వ్యాధికి పుల్లటి కాయతో చెక్ పెట్టొచ్చని ఆయుర్వేద వైద్యులు చెపుతున్నారు. ఆ పుల్లటి కాయ ఏంటో తెలుసా. ఉసిరిక్కాయ. ఉసిరిని ఆరగిస్తూ.. తైలికైన యోగాసనాలు చేస్తే ఈ వ్యాధికి చెక్ పెట్టొచ్చని వైద్యులు సలహా ఇస్తున్నారు. 
 
ఉసిరి... ఆరోగ్య సిరి అనే విషయం ప్రతి ఒక్కిరికీ తెలుసు. ప్రతిరోజూ ఓ ఉసిరికాయను తింటే చక్కెర వ్యాధికి దూరంగా ఉండొచ్చట. ఈ విషయం పలు అధ్యయనాల్లో తేలింది. విటమిన్-సి పుష్కలంగా ఉన్న ఈ ఉసిరిని తీసుకోవడం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడంతో మధుమేహం కంట్రోల్‌లో ఉంటుందని తేల్చారు.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

భారతదేశపు అంతర్జాతీయ బయోఫార్మా ఆశయాలకు మద్దతు ఇస్తోన్న ఎజిలెంట్

ఏపీలో ఇక స్మార్ట్ రేషన్ కార్డులు.. మంత్రి నాదెండ్ల వెల్లడి

US: పడవ ప్రయాణం.. వర్జీనియాలో నిజామాబాద్ వ్యక్తి గుండెపోటుతో మృతి

కన్నతండ్రి అత్యాచారం.. కుమార్తె గర్భం- ఆ విషయం తెలియకుండానే ఇంట్లోనే ప్రసవం!

TGSRTC: హైదరాబాద్- విజయవాడ మధ్య బస్సు సర్వీసులపై టీజీఎస్సార్టీసీ తగ్గింపు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాజాసాబ్ నుంచి సంజూ బాబాకు శుభాకాంక్షలు తెలుపుతూ సంజయ్ దత్ లుక్

Gopichand: గోపీచంద్ రెండు సినిమాలపై శ్రద్ధ పెడుతున్నాడు

సంగీత దర్శకుడు అనిరుధ్‌ను కిడ్నాప్ చేస్తానంటున్న విజయ్ దేవరకొండ

హెబ్బా పటేల్, రేఖ నిరోషా నటించిన థాంక్యూ డియర్ విడుదలకు సిద్ధమైంది

వార్ 2 లోని హృతిక్, కియారా డ్యూయెట్ సాంగ్ కోసం బ్రహ్మాస్త్ర కేసరియా టీం

తర్వాతి కథనం
Show comments