Webdunia - Bharat's app for daily news and videos

Install App

పుల్లటి కాయతో తియ్యని వ్యాధికి చెక్...

ప్రపంచాన్ని వణికిస్తున్న వ్యాధుల్లో చక్కెర వ్యాధి ఒకటి. మన దేశ జనభాలో 20 శాతం మందికి చక్కెర వ్యాధితో బాధపడుతున్నారు. ఈ విషయం జాతీయ కుటుంబ ఆరోగ్య శాఖ సర్వేలో తేలింది. మరే దేశంలోనూ ఇంతమంది షుగర్ వ్యాధిగ

Webdunia
శుక్రవారం, 11 ఆగస్టు 2017 (13:10 IST)
ప్రపంచాన్ని వణికిస్తున్న వ్యాధుల్లో చక్కెర వ్యాధి ఒకటి. మన దేశ జనభాలో 20 శాతం మందికి చక్కెర వ్యాధితో బాధపడుతున్నారు. ఈ విషయం జాతీయ కుటుంబ ఆరోగ్య శాఖ సర్వేలో తేలింది. మరే దేశంలోనూ ఇంతమంది షుగర్ వ్యాధిగ్రస్తులు లేరు. అందుకే భారత్‌ను ప్రపంచ దేశాలు మధుమేహ రోగుల రాజధానిగా పిలుస్తారు. అందుకే ఈ వ్యాధిపై ప్రతి ఒక్కరూ ఆందోళన చెందుతున్నారు. 
 
అయితే, ఈ తియ్యని వ్యాధికి పుల్లటి కాయతో చెక్ పెట్టొచ్చని ఆయుర్వేద వైద్యులు చెపుతున్నారు. ఆ పుల్లటి కాయ ఏంటో తెలుసా. ఉసిరిక్కాయ. ఉసిరిని ఆరగిస్తూ.. తైలికైన యోగాసనాలు చేస్తే ఈ వ్యాధికి చెక్ పెట్టొచ్చని వైద్యులు సలహా ఇస్తున్నారు. 
 
ఉసిరి... ఆరోగ్య సిరి అనే విషయం ప్రతి ఒక్కిరికీ తెలుసు. ప్రతిరోజూ ఓ ఉసిరికాయను తింటే చక్కెర వ్యాధికి దూరంగా ఉండొచ్చట. ఈ విషయం పలు అధ్యయనాల్లో తేలింది. విటమిన్-సి పుష్కలంగా ఉన్న ఈ ఉసిరిని తీసుకోవడం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడంతో మధుమేహం కంట్రోల్‌లో ఉంటుందని తేల్చారు.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

పాకిస్థాన్‌కు కాశ్మీర్ జీవనాడి లాంటిదా? అంత లేదు.. ఖాళీ చేయాల్సిందే: భారత్

నకిలీ నెయ్యి ఆరోపణలు చేసిన నకిలీ నాయకులు ఏం చేస్తున్నారు?: యాంకర్ శ్యామల

కన్నతల్లి ఘాతుకం... వేటకొడవలితో ఇద్దరు పిల్లల్ని నరికి చంపేసింది...

భార్య కళ్లెదుటే భర్త తల నరికి పట్టుకెళ్లిన గ్యాంగ్, గుడి ముందు విసిరేసారు

జైలులో ఉన్న ముస్కాన్‌ గర్భందాల్చింది... ఆ బిడ్డకు తండ్రి ఎవరు?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బాహుబలి 1 రికార్డ్.. స్పానిష్ భాషలో నెట్‌ఫ్లిక్స్ రిలీజ్

దీక్షిత్ శెట్టి బైలింగ్వల్ బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి ఫస్ట్ సింగిల్

A.R. Murugadoss: శివకార్తికేయన్, ఎ.ఆర్. మురుగదాస్ చిత్రం మదరాసి

Sharwanand: 1960లో జరిగిన కథతో శర్వానంద్ చిత్రం

ఆరెంజ్ చీరలో దిశా పటానీ అందాలు అదరహో.. (ఫోటోలు)

తర్వాతి కథనం
Show comments