Webdunia - Bharat's app for daily news and videos

Install App

పుల్లటి కాయతో తియ్యని వ్యాధికి చెక్...

ప్రపంచాన్ని వణికిస్తున్న వ్యాధుల్లో చక్కెర వ్యాధి ఒకటి. మన దేశ జనభాలో 20 శాతం మందికి చక్కెర వ్యాధితో బాధపడుతున్నారు. ఈ విషయం జాతీయ కుటుంబ ఆరోగ్య శాఖ సర్వేలో తేలింది. మరే దేశంలోనూ ఇంతమంది షుగర్ వ్యాధిగ

Webdunia
శుక్రవారం, 11 ఆగస్టు 2017 (13:10 IST)
ప్రపంచాన్ని వణికిస్తున్న వ్యాధుల్లో చక్కెర వ్యాధి ఒకటి. మన దేశ జనభాలో 20 శాతం మందికి చక్కెర వ్యాధితో బాధపడుతున్నారు. ఈ విషయం జాతీయ కుటుంబ ఆరోగ్య శాఖ సర్వేలో తేలింది. మరే దేశంలోనూ ఇంతమంది షుగర్ వ్యాధిగ్రస్తులు లేరు. అందుకే భారత్‌ను ప్రపంచ దేశాలు మధుమేహ రోగుల రాజధానిగా పిలుస్తారు. అందుకే ఈ వ్యాధిపై ప్రతి ఒక్కరూ ఆందోళన చెందుతున్నారు. 
 
అయితే, ఈ తియ్యని వ్యాధికి పుల్లటి కాయతో చెక్ పెట్టొచ్చని ఆయుర్వేద వైద్యులు చెపుతున్నారు. ఆ పుల్లటి కాయ ఏంటో తెలుసా. ఉసిరిక్కాయ. ఉసిరిని ఆరగిస్తూ.. తైలికైన యోగాసనాలు చేస్తే ఈ వ్యాధికి చెక్ పెట్టొచ్చని వైద్యులు సలహా ఇస్తున్నారు. 
 
ఉసిరి... ఆరోగ్య సిరి అనే విషయం ప్రతి ఒక్కిరికీ తెలుసు. ప్రతిరోజూ ఓ ఉసిరికాయను తింటే చక్కెర వ్యాధికి దూరంగా ఉండొచ్చట. ఈ విషయం పలు అధ్యయనాల్లో తేలింది. విటమిన్-సి పుష్కలంగా ఉన్న ఈ ఉసిరిని తీసుకోవడం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడంతో మధుమేహం కంట్రోల్‌లో ఉంటుందని తేల్చారు.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

డిసెంబర్ 22, 2032 యుగాంతం.. భూమిపైకి దూసుకొస్తున్న ఉల్క.. భారత్‌కు గండం!

కొత్త చీఫ్ ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ గుప్తా ఫ్యామిలీ నేపథ్యం ఏంటి?

నా దగ్గర కూడా ఆడియోలు వున్నాయి, కానీ వాటిని ఇలా లీక్ చేయను: కిరణ్ రాయల్

డ్రగ్స్ ఇచ్చాను.. మత్తులోకి జారుకోగానే అత్యాచారం చేస్తూ వీడియోలు తీశాను...

ఎలెన్ మస్క్‌తో ప్రధాని మోదీ భేటీ.. నిరుద్యోలకు వరం.. టెస్లా నోటిఫికేషన్ జారీ

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రామ్ చరణ్ కు బదులు విజయ్ దేవరకొండ కు చాన్స్ వచ్చిందా ?

Manchu Manoj: మళ్లీ వార్తల్లో మంచు మనోజ్.. అడవుల్లో సెలెబ్రీటీలు వుండకూడదని? (video)

పైరసీ వచ్చినా తండేల్‌ వంద కోట్ల క్లబ్ కు చేరింది, అయినా ఆవేదనలో నిర్మాతలు

విశ్వక్ సేన్ లైలా తో మార్కెట్ ఒక్కసారిగా పడిపోయిందా !

డేటింగ్ పుకార్ల మధ్య, సమంతా సెలీనా గోమెజ్ సాహిత్యాన్ని పంచుకుంది

తర్వాతి కథనం
Show comments