Webdunia - Bharat's app for daily news and videos

Install App

బార్లీ నీటిలో నిమ్మరసం... 'న్యూమోనియా'కు చెక్..!

Webdunia
మంగళవారం, 10 మార్చి 2015 (17:37 IST)
ఊపిరితిత్తుల పొరలలో మంట ఏర్పడడం వలన వాటిలో జిగురు ఊరి, తరువాత జలుబుగా మారుతుంది. దీనిని 'న్యూమోనియా' అంటారు. ఇది ఒక్కోసారి త్వరగా తగ్గిపోవచ్చును. లేదా ఎక్కువ కాలం బాధించవచ్చును. ఈ సమస్యను ఇంట్లో ఉపయోగించే వస్తువులతోనే కంట్రోల్ చేయవచ్చు. 
 
బార్లీ గంజిలో నిమ్మరసమును కలుపుకుని ప్రతి అర గంటలకోసారి తీసుకొంటూ ఉండాలి. అదేవిధంగా కనకాసవము, వాతరాక్షసము, సీతాఫలాది చూర్ణము, శ్వాసానంద వంటి, త్రికటు చూర్ణాలలో ఏదో ఒకటి వాడవచ్చును.

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు- టీడీపీ+ కూటమికి ఎన్ని సీట్లు?

వైసీపీ కేవలం ఐదు ఎంపీ సీట్లు మాత్రమే గెలుచుకుంటుందా?

తూర్పు రైల్వేలో AIతో నడిచే వీల్ ప్రిడిక్షన్ సాఫ్ట్‌వేర్

నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం- ఏపీ, తెలంగాణల్లో భారీ వర్షాలు

అన్నయ్య లండన్‌కు.. చెల్లెమ్మ అమెరికాకు..!

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

Show comments