పసుపు, ఉసిరిక పొడి కలిపి తీసుకుంటే ఏమవుతుంది?

Webdunia
శుక్రవారం, 24 నవంబరు 2023 (19:45 IST)
ఆరోగ్య సమస్యలులో చాలామటుకు ఇంటివైద్యంతోనే సరిచేయవచ్చు. అలాంటి కొన్ని చిట్కాలు ఏమిటో తెలుసుకుందాము. రావిచెట్టు పండును గుజ్జుగా నూరి పులిపిర్లుపైన రాస్తే అవి రాలిపోతాయి.
ప్రతిరోజూ నాలుగు ఖర్జూరాలు తింటే ఎముకలు దృఢంగా వుంటాయి. గాయాలకు ఆవునెయ్యి పూస్తే అవి అతి త్వరగా మానిపోతాయి.
 
పసుపు 3 గ్రాములు, ఉసిరిక పొడి 3 గ్రాములు తింటే మధుమేహం తగ్గుముఖం పడుతుంది. స్పృహ తప్పి పడిపోయినవారి ముక్కుల్లో మూడు చుక్కల అల్లం రసం లేదా కుంకుడికాయ రసం వేస్తే తెలివిలోకి వస్తారు.
 
అన్నం తిన్న తర్వాత నాలుగైదు బొప్పాయి ముక్కలు తింటే చక్కగా జీర్ణమవుతుంది. బొప్పాయి ముక్కులను మెత్తగా నూరి ముద్దలా చేసి మొటిమలపై రాస్తే అవి తగ్గిపోతాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

కర్నాటక కాంగ్రెస్ అధ్యక్షుడుగా ఇకపై కొనసాగలేను : డీకే శివకుమార్

పుట్టపర్తిలో ప్రధాని మోడి పాదాలకు నమస్కరించిన ఐశ్వర్యా రాయ్ (video)

తమిళనాడులో డిజిటల్, స్టెమ్ విద్యను బలోపేతం చేయడానికి సామ్‌సంగ్ డిజిఅరివు కార్యక్రమం

తెలంగాణలో ఒకటి, భారత్‌వ్యాప్తంగా 10 అంబులెన్స్‌లను విరాళంగా అందించిన బంధన్ బ్యాంక్

శీతాకాలంలో సైబరాబాద్ సరిహద్దుల్లో జాగ్రత్త.. వాహనదారులకు మార్గదర్శకాలు జారీ

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కౌబాయ్ చిత్రంలో నటిస్తానని ఊహించలేదు : చిరంజీవి

కొదమసింహం.. నాకు, రామ్ చరణ్ కు ఫేవరేట్ మూవీ - మెగాస్టార్ చిరంజీవి

జీవి ప్రకాష్ లాంచ్ చేసిన సుడిగాలి సుధీర్, దివ్యభారతి.. G.O.A.T నుంచి లవ్ సాంగ్

Kalyani Priyadarshan : కళ్యాణి ప్రియదర్శన్ ప్రధానపాత్రలో చిత్రం చెన్నైలో ప్రారంభం

ఓపిక, సహనం, జ్ఞానం, తెగింపు, పోరాటం అనేవి మ్యూజిక్ డైరెక్టర్ కు అర్హతలు

తర్వాతి కథనం
Show comments