Webdunia - Bharat's app for daily news and videos

Install App

మెులకెత్తిన గింజలు తింటుంటాం కదా... వాటిలో ఏముంటాయో తెలుసా?

మెులకలు ఆరోగ్యానికి చేసే మేలు అంతా ఇంతా కాదు. అన్ని వయసుల వారు ప్రాధాన్యం ఇవ్వాల్సిన ఆహారం ఇవి. పెసలు, బఠాణీలు, సెనగ మెులకల్లో ఉండే పోషకాలు గురించి తెలుసుకుందాం.

Webdunia
బుధవారం, 18 జులై 2018 (15:50 IST)
మెులకలు ఆరోగ్యానికి చేసే మేలు అంతా ఇంతా కాదు. అన్ని వయసుల వారు ప్రాధాన్యం ఇవ్వాల్సిన ఆహారం ఇవి. పెసలు, బఠాణీలు, సెనగ మెులకల్లో ఉండే పోషకాలు గురించి తెలుసుకుందాం.
 
పెసల మెులకల్లో విటమిన్ సి, కె అధికంగా లభిస్తుంది. శరీరంలోని వ్యర్థాలను దూరం చేసే గుణాలున్నాయి. దీని పొట్టులో ఫొలేట్ అధికంగా ఉంటుంది. గర్భిణులకు, గర్భస్థ శిశువుకు ఇదెంతో సహాయపడుతుంది. దీనిని ఉదయాన్నే అల్పాహారంగా తీసుకోవాలి. అలాగని అతిగా తినకూడదు జాగ్రత్త. మొలకలు తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. శరీరంలోని బ్యాక్టీరియాలను దూరం చేస్తుంది.
 
బఠాణీలలో కార్బోహైడ్రేట్లు అధికంగా ఉంటాయి. వ్యాయామానికి ముందు వీటిని తీసుకుంటే ఎంతో శక్తి అందుతుంది. ఈ మెులకల్లో పీచు ఎక్కువగా ఉంటుంది. రక్తంలోని చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. చెడు కొవ్వును తొలగించుటలో ఉపయోగపడుతుంది. బరువు తగ్గాలనుకున్న వాళ్లు వీటిని తీసుకుంటే మంచిది. వీటిలోని పోషకాలు గుండె ఆరోగ్యానికి చాలా మంచిది.
 
సెనగలలో విటమిన్ బి6 పుష్కలంగా లభిస్తుంది. వీటిలో కొలెస్ట్రాల్ శాతం చాలా తక్కువ. చర్మ సంబంధిత వ్యాధులు దూరంగా ఉంటాయి. అలర్జీలతో బాధపడేవారికి సెనగలు మంచి ఔషధంగా పనిచేస్తాయి. మధుమేం ఉన్నవారు వీటిని తీసుకుంటే షుగర్ శాతం అదుపులో ఉంటుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

హానీట్రాప్‌లో పడిపోయాడు.. ఆర్మీ సీక్రెట్లు చెప్పేశాడు.. చివరికి పోలీసులకు చిక్కాడు..

చెల్లి స్నానం చేస్తుండగా చూశాడనీ వెల్డర్‌ను చంపేసిన సోదరుడు..

వైకాపా నేతలు సిమెంట్ - పేపర్ వ్యాపారాలు మానేస్తే.. సినిమాలను వదులుకుంటా : పవన్ కళ్యాణ్

భార్య స్నానం చేస్తుండగా న్యూడ్ వీడియో తీసిన భర్త.. డబ్బు కోసం బెదిరింపులు...

గాల్లో గెలిచిన గాలి నాకొడుకులు ఎమ్మెల్యేలుగా ఉన్నారు : ఆర్కే రోజా

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినిమా ఇండస్ట్రీ ఆంధ్రకు రాదు: పవన్ కళ్యాణ్

Rajinikanth: రజనీకాంత్ కూలీ సిద్ధమవుతోంది - ఓటీటీ కన్ ఫామ్స్

గాలి కిరీటీరెడ్డి జూనియర్ చిత్రానికి మిగిలింది రెండు రోజులే

హాట్ కేకుల్లా 'వీరమల్లు' : బుక్‌ మై షో క్రాష్? - ఆంధ్రాలో రూ.1000 - తెలంగాణాలో టిక్కెట్ ధర రూ.600

ZEE5 లో ఆడియెన్స్‌ను అల‌రిస్తూ దూసుకెళ్తోన్న భైర‌వం

తర్వాతి కథనం
Show comments