Webdunia - Bharat's app for daily news and videos

Install App

సీతాఫలం గుజ్జులో చక్కెర కలిపి తీసుకుంటే..?

Webdunia
శుక్రవారం, 2 నవంబరు 2018 (15:37 IST)
చలికాలంలో దొరికే పండ్లతో సీతాఫలం ఒకటి. సీతాఫలం ఆరోగ్యానికి చాలా మంచిది. దీనిలోని క్యాల్షియం గర్భిణుల ఆరోగ్యానికి మంచి టానిక్‌లా ఉపయోగపడుతుంది. అలానే పిల్లల ఆరోగ్యానికి ఎలా ఉపయోగపడుతుందో చూద్దాం..
 
1. సీతాఫలం గింజలను ఎండబెట్టి పొడిచేసుకుని అందులో కొద్దిగా శీకాయ పొడి, త్రిఫల చూర్ణం కలిపి తలకు రాసుకోవాలి. ఇలా చుండ్రు సమస్య తొలగిపోతుంది.
 
2. సీతాఫలం వేరును మెత్తగా నూరి అందులో కొద్దిగా నీరు కలిపి కషాయంలా చేసుకోవాలి. జ్వరంగా ఉన్నప్పుడు ఈ సీతాఫలం కషాయం తీసుకుంటే జ్వరం తగ్గుతుంది. 
 
3. కొందరికి వేసవిలో సెగగడ్డలు వస్తుంటాయి. అలాంటి వారు వాటిని ఎలా తొలగించుకోవాలంటే.. సీతాఫలం గుజ్జులో కొద్దిగా ఉప్పు కలిపి ఆ ప్రాంతాల్లో పెట్టుకోవాలి. ఇలా రోజూ చేస్తే గడ్డలు పోతాయి. 
 
4. విరేచనాలు అవుతుంటే పచ్చి సీతాఫలాన్ని ముద్దగా చేసి అందులో కొద్దిగా చక్కెర కలిపి తీసుకుంటే ఫలితం కనిపిస్తుంది. 
 
5. కీళ్లనొప్పులుగా ఉన్నప్పుడు సీతాఫలం ఆకులను నీళ్లల్లో మరిగించి కాపడం పెట్టుకుంటే నొప్పులు తగ్గిపోతాయి. అలానే సీతాఫలం వేరును చిన్నచిన్న ముక్కలుగా చేసి నమిలితే దంత, చిగుళ్ళ సమస్యలు దూరమవుతాయి. 

సంబంధిత వార్తలు

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ప్రజల్ వీడియోలు : సస్పెండ్ చేసిన జేడీఎస్

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు : టీడీపీ - జనసేన - బీజేపీ ఉమ్మడి మేనిఫెస్టో ముఖ్యాంశాలు ఇవే..

బీజేపీ రాజ్యాంగ పుస్తకాన్ని విసిరివేయాలనుకుంటోంది.. రాహుల్ గాంధీ ఫైర్

విజయవాడలో దారుణం : ఇంటిలో రక్తపు మడుగులో నాలుగు శవాలు.. ఇంటి బయట మరో శవం..

కోకో చెట్లను తుడిచిపెట్టే వినాశకరమైన వైరస్

రేపటి నుండి పుష్పపుష్ప జపం చేస్తారంటూ తాజా అప్డేట్ ఇచ్చిన సుకుమార్

విరాజ్ అశ్విన్ క్లాప్ తో ఆర్ట్ మేకర్స్ చిత్రం ప్రారంభం

ఐవీఎఫ్ ద్వారా తల్లి కాబోతోన్న మెహ్రీన్...

డీప్ ఫేక్ వీడియో కేసు.. ముంబైకి వెళ్లిన రష్మిక మందన్న.. ఎందుకో తెలుసా?

ధర్మం కోసం యుద్ధం ప్రకటించిన హరిహర వీరమల్లు - తాజా అప్ డేట్

తర్వాతి కథనం
Show comments