పసుపుతో మతిమరుపుకు చెక్...! పరిశోధనలో తేలింది...

Webdunia
మంగళవారం, 2 డిశెంబరు 2014 (16:43 IST)
సౌభాగ్యానికి, సాంప్రదాయానికి పేరుపొందిన పసుపులో ఔషధ గుణాలు మెండుగా ఉన్నాయనే విషయం అందరికీ తెలుసుకును. వాటితో మహిళల సౌందర్యమే కాదు ఆర్యోగం కూడా పొందవచ్చును.
 
ప్రతిరోజూ ఒక గ్రాము పసుపు తినేవారికి అల్జీమర్స్ (మతిమరుపు) వ్యాధి దూరంగా ఉంటుందని తాజాగా నిర్వహించిన ఓ పరిశోధనలో తేలింది. పరిశోధకులు అల్జీమర్స్ వ్యాధిగ్రస్తులకు రోజుకో గ్రాము పసుపు ఇచ్చి చూడగా వారిలో వ్యాధి ఎదుగుదల నిలిచిపోవడంతోపాటు, తీవ్రత తగ్గినట్లు గుర్తించారు. పసుపు ఒక్కటే కాకుండా, మిరియాలతో కలిపి తీసుకుంటే మంచి ఫలితం ఉంటుందని పరిశోధకులు పేర్కొంటున్నారు.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

సరస్వతి పుష్కరాలకు టీఎస్‌టీడీసీ ప్రత్యేక ప్యాకేజీ పర్యటన

సిద్ధరామయ్య సీఎంగా సగకాలం ముగిసింది, ఇప్పుడు డీకె శివకుమార్ మిగిలిన సగకాల సీఎం

Mahanadu: వర్షిణితో చంద్రబాబు.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫోటో (video)

15 ఏళ్ల బాలికపై 19 ఏళ్ల యువకుడు లాడ్జిలో అత్యాచారం

ప్రతి గ్రామ పంచాయతీని అనుసంధానించనున్న టీ-ఫైబర్ నెట్‌వర్క్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Trikala Review: కర్మానుసారమే మంచి చెడు అని చెప్పే త్రికాల మూవీ రివ్యూ

పవన్ కల్యాణ్ గారిని అలా ఎలా అనాలనిపించిందమ్మా?: సుగాలి ప్రీతి తల్లి వ్యాఖ్యలపై హైపర్ ఆది

Pooja Hegde: జిమ్ దుస్తులలో కలిసి కనిపించిన వరుణ్ ధావన్, పూజా హెగ్డే

తాతకు పుష్పాంజలి ఘటించిన ఎన్టీఆర్ - స్మరించుకున్న చిరంజీవి

Alia Bhatt : ఆల్ఫా లో ఆలియా భ‌ట్, శ‌ర్వారి భారీ యాక్షన్ సీన్స్ థ్రిల్లింగ్‌ వుంటాయి: బాబీ డియోల్

Show comments