Webdunia - Bharat's app for daily news and videos

Install App

నవరాత్రి బ్రహ్మోత్సవాలకు మరింత వైభవంగా నిర్వహిస్తాం... టీటీడీ ఛైర్మన్ చదలవాడ

Webdunia
శుక్రవారం, 25 సెప్టెంబరు 2015 (18:22 IST)
సాలకట్ల బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయడంలో ప్రతి ఒక్క ఉద్యోగి తన వంతు కృషి చేశారని ఆ ఉత్సాహంతోనే శరన్నవరాత్రి ఉత్సవాలను మరింత వైభవంగా నిర్వహిస్తామని తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో చదలవాడ కృష్ణ మూర్తి అన్నారు. శుక్రవారం తిరుపతిలో ఆయన విలేకరులతో మాట్లాడారు.  
 
బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయడంతో పోలీసులు, జిల్లా అధికారులు, ఏపీఎస్ఆర్‌టీసీ అధికారులు ఆర్టీవో అధికారులు సమన్వయంగా పని చేయడం వలననే బ్రహ్మోత్సవాలు విజయవంతంగా పని చేశాయని వివరించారు. తమ అనుభవాన్ని రంగరించి బ్రహ్మోత్సవాలను నిర్వహించారని చెప్పారు. అవసరమైనన్ని గేట్లను ఏర్పాటు చేయడంలో విజిలెన్సు అధికారులు చాలా జాగ్రత్తలు తీసుకున్నారని చెప్పారు.  
 
ఇదే ఉత్సాహంతో రాబోవు పక్షం రోజుల్లో వచ్చే నవరాత్రి ఉత్సవాలను మరింత పకడ్బందిగా నిర్వహిస్తామని ఆయన చెప్పారు. 

ఆకాశం నుంచి చీకటిని చీల్చుకుంటూ భారీ వెలుగుతో ఉల్క, ఉలిక్కిపడ్డ జనం - video

దేశ ప్రజలకు వాతావరణ శాఖ శుభవార్త - మరికొన్ని రోజుల్లో నైరుతి!

మెగా ఫ్యామిలీని ఎవరైనా వ్యక్తిగతంగా విమర్శిస్తే ఒప్పుకోను: వంగా గీత

నోరుజారిన జగన్ మేనమామ... రాష్ట్రాన్ని గబ్బు చేసిన పార్టీ వైకాపా!!

ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానం ఇంజిన్‌లో చెలరేగిన మంటలు.. తప్పిన పెను ప్రమాదం

16-05-2024 గురువారం దినఫలాలు - రాజకీయాలలోని వారికి మెళకువ అవసరం...

15-05-202 బుధవారం దినఫలాలు - డిపాజిట్ల సొమ్ము చేతికందుతుంది...

14-05-202 మంగళవారం దినఫలాలు - సంగీత సాహిత్య సదస్సులలో మంచి గుర్తింపు...

వృషభ సంక్రాంతి: పూజా సమయం.. ఏ మంత్రాన్ని చదవాలంటే..?

గంగా సప్తమి.. గంగమ్మకు దీపం వెలిగించి.. పంచాక్షరీని..?

Show comments