Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుమలలో విఐపి దర్శనాలు రద్దు.. ఎందుకు? ఎన్నాళ్లు?

Webdunia
ఆదివారం, 25 జనవరి 2015 (05:00 IST)
తిరుమలలో రెండు రోజుల పాటు విఐపిల దర్శనాలు రద్దు చేస్తున్నట్లు టీటీడీ అధికారులు ప్రకటించారు. ఆది, సోమవారాల్లో ఉదయం బ్రేకు దర్శనాలను రద్దు చేస్తున్నట్లు జేఈవో శ్రీనివాసరాజు శుక్రవారం ప్రకటించారు. సోమవారం రథసప్తమి జరుగనున్నది. రద్దీని దృష్టిలో ఉంచుకుని ముందు జాగ్రత్తగా ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. 
 
ఆదివారం ఉదయం ప్రొటోకాల్‌ దర్శనాలు యథావిధిగా కొనసాగుతాయి. సోమవారం ప్రొటోకాల్ దర్శనాలు కూడా తక్కువగానే ఉంటాయని అన్నారు. రథసప్తమి రోజున అన్ని వాహనాలు ఒకే రోజు తిరుగుతాయి కాబట్టి రద్దీ కూడా అధికంగానే ఉంటుంది. మినీ బ్రహ్మోత్సవాలుగా పిలువబడే ఈ ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. 

కాలిలో పెట్టిన ప్లేట్లు తొలగించాలని యువతి ఆస్పత్రికి వెళ్తే.. మత్తు వికటించిందని..?

విశాఖలో జూన్ 9న జగన్ సీఎంగా రెండోసారి ప్రమాణం, సిద్ధంగా వుండండి

భర్తను రౌడీషీటర్‌తో హత్య.. గుండెపోటుతో చనిపోయాడని నమ్మించింది.. చివరికి?

మాజీ మంత్రి మల్లా రెడ్డిని అరెస్ట్ చేసిన పోలీసులు

మేడిగడ్డ ప్రాజెక్టు రక్షణ పనులు ప్రారంభం

వృషభ సంక్రాంతి: పూజా సమయం.. ఏ మంత్రాన్ని చదవాలంటే..?

గంగా సప్తమి.. గంగమ్మకు దీపం వెలిగించి.. పంచాక్షరీని..?

13-05-2024 సోమవారం దినఫలాలు - హామీలు మధ్యవర్తిత్వాలకు దూరంగా ఉండటం క్షేమం...

12-05-2024 ఆదివారం దినఫలాలు - మత్స్య కోళ్ళ వ్యాపారస్తులకు లాభదాయకం...

12-05-2024 నుంచి 18-05-2024 వరకు మీ రాశిఫలాలు

Show comments