Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న కేంద్రం మంత్రి పీయూష్

Webdunia
శుక్రవారం, 12 జూన్ 2015 (17:24 IST)
కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ శుక్రవారం ఉదయం తిరుమల వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. గురువారం సాయంత్రం కాలినడక తన కుటుంబ సభ్యులతో కలిసి కాలినడకన తిరుమలకు విచ్చేశారు. 
 
శుక్రవారం ఉదయం విఐపీ విరామ సమయంలో స్వామివారిని దర్శించుకున్నారు.  శ్రీవారి సేవలో పాల్గొన్నారు. స్వామివారి దర్శనం తర్వాత వేదపండితులు గోయల్‌ను ఆశీర్వదించారు. టీటీడీ జేఈవో శ్రీనివాస రాజు మంత్రికి శ్రీవారి తీర్థప్రసాదాలను అందజేశారు.

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు- టీడీపీ+ కూటమికి ఎన్ని సీట్లు?

వైసీపీ కేవలం ఐదు ఎంపీ సీట్లు మాత్రమే గెలుచుకుంటుందా?

తూర్పు రైల్వేలో AIతో నడిచే వీల్ ప్రిడిక్షన్ సాఫ్ట్‌వేర్

నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం- ఏపీ, తెలంగాణల్లో భారీ వర్షాలు

అన్నయ్య లండన్‌కు.. చెల్లెమ్మ అమెరికాకు..!

16-05-2024 గురువారం దినఫలాలు - రాజకీయాలలోని వారికి మెళకువ అవసరం...

15-05-202 బుధవారం దినఫలాలు - డిపాజిట్ల సొమ్ము చేతికందుతుంది...

14-05-202 మంగళవారం దినఫలాలు - సంగీత సాహిత్య సదస్సులలో మంచి గుర్తింపు...

వృషభ సంక్రాంతి: పూజా సమయం.. ఏ మంత్రాన్ని చదవాలంటే..?

గంగా సప్తమి.. గంగమ్మకు దీపం వెలిగించి.. పంచాక్షరీని..?

Show comments