Webdunia - Bharat's app for daily news and videos

Install App

మార్చి 21 ఉగాది, 28న శ్రీరామ నవమి ఆస్థానం

Webdunia
బుధవారం, 11 మార్చి 2015 (21:43 IST)
తిరుమల తిరుపతి దేవస్థానం ఉగాది, శ్రీరామనవమి పండగలను పురస్కరించుకుని మార్చి 21, మార్చి 28న తిరుమలలో ఆస్థానం నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ఉగాది ఆస్థానం తిరుమల ఆలయంలో నిర్వహిస్తారు. 
 
మన్మథ ఉగాదిని పురస్కరించుకుని చేసే ఈ కార్యక్రమాన్ని తిరుమల ఆలయంలోని బంగారు వాకిలి వద్ద నిర్వహిస్తారు. ఈ కార్యక్రమాన్ని స్వామి సైన్యాధిపతి అయిన విశ్వక్సేనుడి సమక్షంలో జరుగుతుంది. ఆస్థానం 21న ఉదయం 7 నుంచి 9 గంటల వరకూ నిర్వహిస్తారు. ఇందుకోసం ముందే 17న వచ్చే మంగళవారం రోజున తిరుమంజనం నిర్వహిస్తారు. 28 నిర్వహించే శ్రీరామ నవమి ఆస్థానం అదే స్థానంలో రాత్రి 10 గంటలకు నిర్వహిస్తారు. 

బీహార్‌లో విషాదం : నలుగురు ప్రాణాలు తీసిన రీల్స్ సరదా!!

భారత్ చర్యల కారణంగానే పాకిస్థాన్ భిక్షాటన దుస్థితి : యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్

తిరుమలలో ఒక్కసారిగా పెరిగిన భారీ రద్దీ!!

ఇండియా కూటమి అధికారంలోకి వస్తే అగ్నివీర్ పథకం రద్దు : రాహుల్ గాంధీ

లైంగిక దౌర్జన్య కేసులో ప్రజ్వల్ రేవణ్ణపై అరెస్ట్ వారెంట్ జారీ!!

16-05-2024 గురువారం దినఫలాలు - రాజకీయాలలోని వారికి మెళకువ అవసరం...

15-05-202 బుధవారం దినఫలాలు - డిపాజిట్ల సొమ్ము చేతికందుతుంది...

14-05-202 మంగళవారం దినఫలాలు - సంగీత సాహిత్య సదస్సులలో మంచి గుర్తింపు...

వృషభ సంక్రాంతి: పూజా సమయం.. ఏ మంత్రాన్ని చదవాలంటే..?

గంగా సప్తమి.. గంగమ్మకు దీపం వెలిగించి.. పంచాక్షరీని..?

Show comments