Webdunia - Bharat's app for daily news and videos

Install App

500 యేళ్ళ చరిత్ర కలిగిన కోదండ రామాలయాన్ని విలీనం చేసుకున్న టీటీడీ

Webdunia
గురువారం, 24 సెప్టెంబరు 2015 (08:03 IST)
చుట్టుపట్ల ఆలయాలను తనలో విలీనం చేసుకునే ప్రక్రియను తిరుమల తిరుపతి దేవస్థానం కొనసాగిస్తోంది. దాదాపుగా 5 వందల యేళ్ళ చరిత్ర కలిగిన మరో కోదండ రామాలయాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం తనలో విలీనం చేసుకుంది. 
 
16 శతాబ్ధంలో నిర్మితమైన కోదండ రామాలయం చంద్రగిరి పట్టణంలో కొలువుదీరి ఉంది. అయితే ఆలనా పాలనా అంతంత మాత్రంగానే ఉన్నాయి. ఈ ఆలయాన్ని తిరుమల తిరుపతిదేవస్థానంలో కలిపేస్తూ ఆంధ్రప్రదేశ్ దేవాదాయ ధర్మాదాయ శాఖ నిర్ణయం తీసుకుంది. 
 
దీంతో తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి అధ్యక్షుడు చదలవాడ కృష్ణమూర్తి బుధవారం మధ్యాహ్నం ఆ పత్రాలను తీసుకున్నారు. దీంతో చంద్రగిరి కోదండ రామాలయం టీటీడీ గొడుగు కిందకు వచ్చినట్లయ్యింది. ఈ సందర్భంగా పూజలు నిర్వహించారు. 

వైకాపా నేతలు చంపేస్తారు : భద్రత కల్పించండి ... గొట్టిముక్కల సుధాకర్

కుక్కతో వచ్చిన తంటా.. ఓ వ్యక్తిని చితకబాదిన ఐదుగురు.. భార్యపై కూడా..? (video)

ఇండియా కూటమి అధికారంలోకి వస్తే రామమందిరంపై బుల్డోజర్లు ప్రయోగిస్తుంది : ప్రధాని మోడీ

విశాఖలో జూన్ 9న వైఎస్ జగన్ ప్రమాణ స్వీకారం - బొత్స జోస్యం

ప్రియుడి మోజులోపడి భర్త హత్య... మనశ్సాంతి లేక నిందితుడు లొంగుబాటు!!

గంగా సప్తమి.. గంగమ్మకు దీపం వెలిగించి.. పంచాక్షరీని..?

13-05-2024 సోమవారం దినఫలాలు - హామీలు మధ్యవర్తిత్వాలకు దూరంగా ఉండటం క్షేమం...

12-05-2024 ఆదివారం దినఫలాలు - మత్స్య కోళ్ళ వ్యాపారస్తులకు లాభదాయకం...

12-05-2024 నుంచి 18-05-2024 వరకు మీ రాశిఫలాలు

11-05-2024 శనివారం దినఫలాలు - ఉద్యోగ, విదేశీయాన యత్నాలు అనుకూలిస్తాయి...

Show comments