క్యూలైన్లు తనిఖీ చేసిన టీటీడీ ఈవో

Webdunia
శనివారం, 20 డిశెంబరు 2014 (21:48 IST)
వైకుంఠ ఏకాదశి దృష్టిలో పెట్టుకుని తిరుమల తిరుపతి దేవస్థానం కార్యనిర్వహణాధికారి డి సాంబశివరావు శనివారం సాయంత్రం తిరుమలలోని క్యూ కాంప్లెక్సులను తనిఖీ చేశారు. ఏటీజీహెచ్, వైకుంఠం క్యూకాంప్లెక్సు, నారాయణగిరి పుట్ పాత మార్గాలను ఆయన పరిశీలించారు. 
 
రెండు పర్వదినాలు ఒకే రోజు జనవరి 1, 2015 వస్తున్న కారణంగా తాము అన్ని ఏర్పాట్లను పరిశీలిస్తున్నామని ఈవో చెప్పారు. రద్దీ పెరుగుతుందన్న ఉద్దేశ్యంతోనే తాము ఏర్పాట్లను తగు విధంగా ఉండేలా చూస్తున్నామని చెప్పారు. కనీసం 40 వేల మంది కంపార్టుమెంట్లలో కూర్చునే సౌకర్యాలను పరిశీస్తున్నామని చెప్పారు. 
 
ఏటిజీహెచ్ నుంచి ఆలయం లోపలి వరకూ కనీసం 2.7 కిలోమీటర్లు దూరం ఉంటుందని ఈ ప్రాంతంలో సింగిల్ లైను నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ తనిఖీలో ఎస్ ఈ రమేష్ రెడ్డి, ఏసివిఎస్వో శివకుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

నీలో చాలా స్పాంటేనిటీ వుంది, పంచ్‌ ఏస్తున్నావుగా.. ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌తో కారులో వీణ మరో వీడియో

ఆకలి తట్టుకోలేక గుక్కపెట్టి ఏడ్చిన చిన్నారి.. గొంతుపిసికి చంపేసిన కన్నతండ్రి...

ప్రధాని మోడీపై దాడికి విపక్ష సభ్యుల కుట్ర? అందుకే సభకు రావొద్దని చెప్పా : స్పీకర్ ఓం బిర్లా

దేవుడుతో పెట్టుకున్నావ్.. మీకు పుట్టగతులుండవ్ : జగన్‌కు సీఎం చంద్రబాబు హెచ్చరిక

Jalandhar man: ఐదేళ్ల పాపను కన్నతండ్రే కడతేర్చాడు.. గొంతు నులిమి చంపేశాడు.. ఎందుకంటే?

అన్నీ చూడండి

లేటెస్ట్

శబరిమలలో మరో వివాదం.. పంపా సమీపంలో సినిమా షూటింగ్.. ఎప్పుడంటే?

02-02-2026 సోమవారం ఫలితాలు - కార్యసిద్ధికి ఓర్పుతో శ్రమించండి...

01-02-2026 ఆదివారం ఫలితాలు.. మీ శ్రీమతి వద్ద ఏదీ దాచవద్దు.. నష్టపోతారు

01-02-2026 నుంచి 07-02- 2026 వరకు మీ వార ఫలితాలు.. ఏ రాశులకు లాభం?

01-02-2026 నుంచి 28-02- 2026 వరకు మాస ఫలితాలు- డబ్బుకు ఇబ్బంది ఉండదు

Show comments