తిరుమలకు బస్సులను ప్రారంభించిన టీటీడీ ఈవో

Webdunia
మంగళవారం, 15 సెప్టెంబరు 2015 (10:43 IST)
తిరుమల బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తుల కోసం రవాణ సౌకర్యాల కోసం తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో సాంబశివరావు సోమవారం సాయంత్రం ఆర్టీసీ బస్సులను ప్రారంభించారు. బాలాజీ బస్సు స్టేషనులో అదనపు బస్సులను ప్రారంభించారు. 
 
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, భక్తుల భద్రతపై శ్రద్ధ వహించాలని కోరారు. తిరుమల ఘాట్ రోడ్డులో ప్రయాణం చేసే సమయంలో జాగ్రత్త వహించాలని కోరారు. బ్రహ్మోత్సాల సమయంలో వాహనాల రాకపోకలు అధికంగా ఉంటాయని, అందుకే తగు జాగ్రత్తతో వ్యవహరించాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ అధికారులు తదితరలు పాల్గొన్నారు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

తెలంగాణ రైతులను ముంచేసిన అకాల వర్షాలు (video)

ఏపీలోనే కాదు.. దక్షిణాదిలో మధ్యప్రదేశ్‌ దొంగలతో జాగ్రత్త.. ముగ్గురి అరెస్ట్

బలమైన గాలులు, ఉరుములతో కూడిన వర్షాలు.. పిడుగుపాటుకు మహిళలు మృతి

ఇరాన్‌లో అంతర్గత విభేదాలు, అమెరికాతో మాట్లాడేవాళ్లెవరో చూస్తున్నా: ట్రంప్

సోదరి అస్థిపంజరాన్ని భుజాన వేసుకుని బ్యాంకుకెళ్లిన సోదరుడు, ఎందుకు?, వీడియో

అన్నీ చూడండి

లేటెస్ట్

25-04-2026 శనివారం ఫలితాలు - ధనం మితంగా ఖర్చుచేయండి

శ్రీవారికి కానుకగా 753 గ్రాముల బంగారు పతకాలను ఇచ్చిన బెంగళూరు భక్తురాలు

పెంచలకోన.. భారీ సర్ప ఆకారపు కొండ.. శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు

Masik Durgashtami: దుర్గాష్టమి రోజున దుర్గాదేవి పూజ.. ఎవరైతే విజయం కోరుకుంటారో?

24-04-2026 శుక్రవారం ఫలితాలు - పొదుపు ధనం అందుకుంటారు.

Show comments