తిరుమలకు బస్సులను ప్రారంభించిన టీటీడీ ఈవో

Webdunia
మంగళవారం, 15 సెప్టెంబరు 2015 (10:43 IST)
తిరుమల బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తుల కోసం రవాణ సౌకర్యాల కోసం తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో సాంబశివరావు సోమవారం సాయంత్రం ఆర్టీసీ బస్సులను ప్రారంభించారు. బాలాజీ బస్సు స్టేషనులో అదనపు బస్సులను ప్రారంభించారు. 
 
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, భక్తుల భద్రతపై శ్రద్ధ వహించాలని కోరారు. తిరుమల ఘాట్ రోడ్డులో ప్రయాణం చేసే సమయంలో జాగ్రత్త వహించాలని కోరారు. బ్రహ్మోత్సాల సమయంలో వాహనాల రాకపోకలు అధికంగా ఉంటాయని, అందుకే తగు జాగ్రత్తతో వ్యవహరించాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ అధికారులు తదితరలు పాల్గొన్నారు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

కేరళలో బస్సులో లైంగిక వేధింపులు.. వ్యక్తి ఆత్మహత్య.. కార్డ్‌బోర్డ్‌లతో పురుషుల ప్రయాణం (video)

ఏపీ నుంచి నాలుగు రాజ్యసభ స్థానాలు.. జనసేనకు, బీజేపీకి ఎన్ని స్థానాలు?

ఏపీలో పెరిగిన భూముల ధరలు.. ఫిబ్రవరి 1 నుంచి అమలు

తొమ్మిది తులాల బంగారు గొలుసు... అపార్ట్‌మెంట్‌కు వెళ్లి వృద్ధురాలి వద్ద దోచుకున్నారు..

ఛీ..ఛీ.. ఇదేం పాడుపని.. మహిళల లోదుస్తులను దొంగిలించిన టెక్కీ.. ఎందుకంటే?

అన్నీ చూడండి

లేటెస్ట్

Shukra Pradosh Vrat 2026: శుక్ర ప్రదోషం.. శ్రీ మహాలక్ష్మి కటాక్షాల కోసం..

16-01-2026 శుక్రవారం ఫలితాలు - పందాలు, బెట్టింగుల జోలికి పోవద్దు...

15-01-2026 గురువారం ఫలితాలు - ఆత్మీయులతో కాలక్షేపం చేస్తారు...

చిన్నారులకు భోగిపళ్లు పోసేటపుడు ఈ ఒక్క శ్లోకం చెప్పండి చాలు

14-01-2026 బుధవారం ఫలితాలు- లక్ష్యసాధనకు ఓర్పు ప్రధానం

Show comments