Webdunia - Bharat's app for daily news and videos

Install App

కంచి కామాక్షిని దర్శించుకున్న టిటిడి ఈవో

Webdunia
గురువారం, 18 డిశెంబరు 2014 (21:30 IST)
తిరుమల తిరుపతి దేవస్థానం కార్యనిర్వహణాధికారి డి. సాంబశివరావు గురువారం ఉదయం కంచిలోని కామాక్షి అమ్మవారి దర్శనం చేసుకున్నారు. కుటుంబ సమేతంగా అక్కడకు చేరుకున్న ఆయన పూజలు చేశారు. ఆలయ అధికారులు ఆయనకు స్వాగతం పలికి తీర్థ ప్రసాదాలను అందజేశారు. 
 
అనంతరం కంచి కోటి పీఠాధిపతి చంద్ర శేఖర సరస్వతిని కలుసుకుని ఆయన ఆశీర్వచనం తీసుకున్నారు. ఈ సందర్భంగా ఈవో కొన్ని ఆధ్యాత్మిక పుస్తకాలను విడుదల చేశారు. 

దేశ ప్రజలకు వాతావరణ శాఖ శుభవార్త - మరికొన్ని రోజుల్లో నైరుతి!

మెగా ఫ్యామిలీని ఎవరైనా వ్యక్తిగతంగా విమర్శిస్తే ఒప్పుకోను: వంగా గీత

నోరుజారిన జగన్ మేనమామ... రాష్ట్రాన్ని గబ్బు చేసిన పార్టీ వైకాపా!!

ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానం ఇంజిన్‌లో చెలరేగిన మంటలు.. తప్పిన పెను ప్రమాదం

గర్భంతో ఉన్న శునకాన్ని కత్తితో పొడిచి చంపేసిన కసాయి!!

16-05-2024 గురువారం దినఫలాలు - రాజకీయాలలోని వారికి మెళకువ అవసరం...

15-05-202 బుధవారం దినఫలాలు - డిపాజిట్ల సొమ్ము చేతికందుతుంది...

14-05-202 మంగళవారం దినఫలాలు - సంగీత సాహిత్య సదస్సులలో మంచి గుర్తింపు...

వృషభ సంక్రాంతి: పూజా సమయం.. ఏ మంత్రాన్ని చదవాలంటే..?

గంగా సప్తమి.. గంగమ్మకు దీపం వెలిగించి.. పంచాక్షరీని..?

Show comments