Webdunia - Bharat's app for daily news and videos

Install App

జనవరి 3 నుంచి త్రైమాసిక మెట్లోత్సవం

Webdunia
శనివారం, 20 డిశెంబరు 2014 (11:37 IST)
తిరుమల తిరుపతి దేవస్థానం ఆద్వర్యంలో జనవరి 3 నుంచి 5వ తేదీ వరకూ ధనుర్మాస పూజా సహిత శ్రీవారి త్రైమాసిక మెట్లోత్సవం జరగనున్నది. మెట్సోత్సవ సంబరాలు తిరుపతి రైల్వే స్టేషన్ వెనుక గల టిటిడి గోవింద రాజస్వామి మూడో సత్రంలో ప్రారంభమవుతాయి. ఒకవైపు మెట్లోత్సవం నిర్వహిస్తూ కొందరు తిరుమల కొండకు పయనమైతే తిరుపతిలో మరికొన్ని భజన మండళ్ళు వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తారు. 
 
జనవరి 3,4 తేదీలలో ఉదయం 5 నుంచి 7 గంటల వరకూ భజన మండళ్ళతో సుప్రభాతం, ధ్యానం, సామూహిక భజన కార్యక్రమాలు జరుగనున్నాయి. ఉదయం 8.30 గంటల నుంచి 12 గంటల వరకూ ఆంధ్ర కర్ణాటక ప్రాంతాల నుంచి వచ్చిన భజన మండళ్లతో సంకీర్తన నామం, మధ్యాహ్న 2.30 గంటల నుంచి 5 గంటల వరకూ ధార్మిక సందేశం వంటి కార్యక్రమాలు ఉంటాయి. 5 గంటల నుంచి 8.30 సంగీత విభావరి, సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి. 

టీడీపీకి ఓటు వేశాడని ఓటరు చెవి కోసేసిన వైకాపా నేత!!

భార్య మార్పిడి.. నా ఫోటోలను స్నేహితులకు పంచుకున్నాడు.. ఆపై..?

ఆ రోజు సీఎం కేజ్రీవాల్ నివాసంలో ఏం జరిగిందంటే.. నోరు విప్పిన ఎంపీ స్వాతి మలివాల్

కూటమికి 120-150 ఎమ్మెల్యే స్థానాల్లో గెలుపు.. ఆర్ఆర్ఆర్ స్పీకరవుతారా?

యాంకర్‌పై పూజారి అత్యాచారం.. తీర్థంలో నిద్రమాత్రలు.. బెంజ్ కారులో..?

గంగా సప్తమి.. గంగమ్మకు దీపం వెలిగించి.. పంచాక్షరీని..?

13-05-2024 సోమవారం దినఫలాలు - హామీలు మధ్యవర్తిత్వాలకు దూరంగా ఉండటం క్షేమం...

12-05-2024 ఆదివారం దినఫలాలు - మత్స్య కోళ్ళ వ్యాపారస్తులకు లాభదాయకం...

12-05-2024 నుంచి 18-05-2024 వరకు మీ రాశిఫలాలు

11-05-2024 శనివారం దినఫలాలు - ఉద్యోగ, విదేశీయాన యత్నాలు అనుకూలిస్తాయి...

Show comments