Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుమలలో పెరిగిన రద్దీ.. మూడు రోజులపాటు విఐపీ దర్శనాలు రద్దు

Webdunia
గురువారం, 1 అక్టోబరు 2015 (21:03 IST)
తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య పెరిగిపోయింది. దర్శనానికి చాలా సమయం పడుతోంది. దీంతో తిరుమల తిరుపతి దేవస్థానం విఐపీ దర్శనాలను రద్దు చేసింది. మూడు రోజుల పాటు ప్రొటోకాల్ మినహా విఐపీ బ్రేక్ దర్శనాలు ఉండవు. 
 
తమిళనాడులో త్రైమాసిక సెలవులు ప్రకటించడం, అలాగే గాంధీ జయంతి వెంటనే శని, ఆదివారాలు రావడంతో భక్తులు చాలా మంది తిరుమల బాట పట్టారు. పైగా తిరుమల శనివారాలలో ఆఖరి శనివారం కావడంతో రద్దీ పెరిగిపోయింది. 
 
గురువారం సాయంత్రానికే తిరుమలలో రద్దీ పెరిగిపోయింది. దర్శనం కోసం వేచి ఉన్న భక్తుల సంఖ్య పెరిగింది. దీంతో తిరుమల తిరుపతి దేవస్థానం కూడా విఐపీ దర్శనాలను రద్దు చేసింది. ప్రొటోకాల్‌లోని వ్యక్తులకు మినహా ప్రత్యేక బ్రేక్ దర్శనాలను ఇవ్వడం లేదు. ఇది అక్టోబర్ రెండు నుంచి నాలుగు వరకూ కొనసాగుతుంది. 

ఆకాశం నుంచి చీకటిని చీల్చుకుంటూ భారీ వెలుగుతో ఉల్క, ఉలిక్కిపడ్డ జనం - video

దేశ ప్రజలకు వాతావరణ శాఖ శుభవార్త - మరికొన్ని రోజుల్లో నైరుతి!

మెగా ఫ్యామిలీని ఎవరైనా వ్యక్తిగతంగా విమర్శిస్తే ఒప్పుకోను: వంగా గీత

నోరుజారిన జగన్ మేనమామ... రాష్ట్రాన్ని గబ్బు చేసిన పార్టీ వైకాపా!!

ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానం ఇంజిన్‌లో చెలరేగిన మంటలు.. తప్పిన పెను ప్రమాదం

16-05-2024 గురువారం దినఫలాలు - రాజకీయాలలోని వారికి మెళకువ అవసరం...

15-05-202 బుధవారం దినఫలాలు - డిపాజిట్ల సొమ్ము చేతికందుతుంది...

14-05-202 మంగళవారం దినఫలాలు - సంగీత సాహిత్య సదస్సులలో మంచి గుర్తింపు...

వృషభ సంక్రాంతి: పూజా సమయం.. ఏ మంత్రాన్ని చదవాలంటే..?

గంగా సప్తమి.. గంగమ్మకు దీపం వెలిగించి.. పంచాక్షరీని..?

Show comments