నేడు తిరుమలలో రథోత్సవం... ఇలా వ్యవహరించండి..!

Webdunia
బుధవారం, 23 సెప్టెంబరు 2015 (07:01 IST)
తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా బుధవారం ఉదయం తిరుమాడ వీధులలో రథోత్సవం జరుగనున్నది. రథోత్సవానికి తిరుమల బ్రహ్మోత్సవాలలో ప్రత్యేక ఉంది. స్వామి వారి రథాన్ని లాగడానికి భక్తులు పోటీ పడుతుంటారు. 
 
దేవతలందరూ కలసి శ్రీనివాస మూర్తిని రథంలో కూర్చోబెట్టి ఊరేగించారట. అందుకే బ్రహ్మోత్సవాలలో తాము ఓ చేయి వేసి రథాన్ని లాగితే తమకు పుణ్య దక్కుతుందని భక్తులు పోటీ పడుతుంటారు. ఈ సందర్భంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలను టీటీడీ ప్రజా సంబంధాల అధికారి రవి విడుదల చేశారు. 
 
వాహన మండపం నుంచి గొల్ల మండపం వరకూ చాలా ఇరుకుగా ఉన్న కారణంగా భక్తులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. రథాన్ని అటు ఇటు నిలవద్దని చెబుతున్నారు. రథం కుడి వైపు తిరిగే సమయంలో కుడివైపున నిలబడవద్దని హెచ్చరిస్తున్నారు. రథంపైకి నాణేలు కానీ, మిరియాలు కానీ చల్లవద్దని చెబుతున్నారు. దీనివలన రథంపై ఉన్న అర్ఛకులను గాయపరిచే అవకాశం ఉందని వివరిస్తున్నారు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

నెల్లూరులో 1000 మంది నివాసితులకు వేదాంత పవర్ మీనాక్షి ఎనర్జీ సురక్షిత తాగునీటి సదుపాయం

కర్నాటక నుంచి రాజ్యసభకు వైఎస్ షర్మిల?

ఆస్తి వివాదం.. కుటుంబానికి చెందిన ఐదుగురి హత్య ... ఎక్కడ?

ఇక అమెరికా ఏం గెలుస్తుంది? రూ.150 కోట్ల విమానాన్ని చిన్న బాణంతో కూల్చేసిన ఇరాన్

తెలంగాణాలో బతకాలంటే ప్రత్యేక పాస్‌పోర్టు కావాలా? బీజేపీ నేత విష్ణువర్థన్ రెడ్డి

అన్నీ చూడండి

లేటెస్ట్

శుక్రవారం ఫలితాలు - ఆర్థికంగా విశేష ఫలితాలున్నాయి

28-05-2026 గురువారం ఫలితాలు - ధనం మితంగా ఖర్చు చేయండి

మూడేళ్లకు ఒకసారి వచ్చే పద్మిని ఏకాదశి.. తులసి దళాలతో అర్చన చేస్తే?

27-05-2026 బుధవారం ఫలితాలు- దంపతుల మధ్య అకారణ కలహం

Eid Al-Adha 2026 date: తెలుగు రాష్ట్రాల్లో మే 28, 2026 గురువారం బక్రీద్.. సెలవు దినం

Show comments