నేడు తిరుమలలో రథోత్సవం... ఇలా వ్యవహరించండి..!

Webdunia
బుధవారం, 23 సెప్టెంబరు 2015 (07:01 IST)
తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా బుధవారం ఉదయం తిరుమాడ వీధులలో రథోత్సవం జరుగనున్నది. రథోత్సవానికి తిరుమల బ్రహ్మోత్సవాలలో ప్రత్యేక ఉంది. స్వామి వారి రథాన్ని లాగడానికి భక్తులు పోటీ పడుతుంటారు. 
 
దేవతలందరూ కలసి శ్రీనివాస మూర్తిని రథంలో కూర్చోబెట్టి ఊరేగించారట. అందుకే బ్రహ్మోత్సవాలలో తాము ఓ చేయి వేసి రథాన్ని లాగితే తమకు పుణ్య దక్కుతుందని భక్తులు పోటీ పడుతుంటారు. ఈ సందర్భంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలను టీటీడీ ప్రజా సంబంధాల అధికారి రవి విడుదల చేశారు. 
 
వాహన మండపం నుంచి గొల్ల మండపం వరకూ చాలా ఇరుకుగా ఉన్న కారణంగా భక్తులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. రథాన్ని అటు ఇటు నిలవద్దని చెబుతున్నారు. రథం కుడి వైపు తిరిగే సమయంలో కుడివైపున నిలబడవద్దని హెచ్చరిస్తున్నారు. రథంపైకి నాణేలు కానీ, మిరియాలు కానీ చల్లవద్దని చెబుతున్నారు. దీనివలన రథంపై ఉన్న అర్ఛకులను గాయపరిచే అవకాశం ఉందని వివరిస్తున్నారు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆంధ్ర ప్రజలకు హెచ్చరిక, ఆ జిల్లాల్లో రెండు రోజులు భారీ వర్షాలు, జాగ్రత్త

Annamalai: బీజేపీకి బైబై చెప్పనున్న అన్నామలై

పవన్ కళ్యాణ్ జనసేన సమావేశానికి పోలీసుల అనుమతి నిరాకరణ

రాజ్యసభకు వైఎస్ షర్మిల నామినేషన్ ఖరారు

27 రాజ్యసభ స్థానాలకు ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం

అన్నీ చూడండి

లేటెస్ట్

01-06-2026 సోమవారం ఫలితాలు - మీ కృషి నిదానంగా ఫలిస్తుంది...

01-06-2026 నుంచి 30-06-2026 వరకు మాస ఫలితాలు...

గురు చండాల యోగం, అధిగమించే మార్గాలు

31-05-2026 ఆదివారం ఫలితాలు - ఖర్చులు విపరీతం.. చేతిలో ధనం నిలవదు...

31-05-2026 నుంచి 06-06-2026 వరకు మీ వార రాశిఫలితాలు

Show comments