Webdunia - Bharat's app for daily news and videos

Install App

భగవంతునికి సమర్పించే నివేదన పట్ల జాగ్రత్త..?

Webdunia
శనివారం, 23 ఫిబ్రవరి 2019 (12:03 IST)
దేవుడికి సమర్పించే నివేదన పట్ల జాగ్రత్త పడాలి. మనం ఏ ఆహారం తిన్నా, నీరు తాగినా అది భగవత్ ప్రసాదమే. కాబట్టి వీటిని ముందుగా ఆయనకే సమర్పించాలి. ఇది భగవంతునికి కృతజ్ఞత తెలిపే ప్రక్రియ మాత్రమే కాదు. మంచి లక్షణం కూడా. మనుషుల్లో రెండు రకాల తత్త్వంగలవారు వుంటారు. దేవుడి పట్ల పెద్దగా విశ్వాసం లేని వారు నాస్తికభావాలు గలవారు ఒకరు కాగా, ప్రతి విషయంలోనూ భగవంతుడిని నమ్మే ఆస్తికత్వం గలవారు మరొకరు. 
 
ఇద్దరి కోరికలను తీర్చేవాడూ భగవంతుడే. వేదాలు, ఉపనిషత్తుల సారాంశాలు గ్రహించి, తనకు లభించిన వాటిని భగవంతునికి, ఇతరులకు అర్పించే వారంటే శ్రీమాన్ నారాయణుడికి వల్లమాలిన ప్రీతి. ఇటువంటి వారికి సంపదల్ని, విజయాల్ని సిద్ధింపజేస్తాడు. 
 
భగవంతునికి సమర్పించి ఆయన ప్రసాదంగా స్వీకరించిన ఆహారానికి దైవత్వం లభిస్తుంది. ఇలా భగవంతునికి నైవేద్యం సమర్పించడం అస్తికుల లక్షణం. అందుచేత భగవంతునికి సమర్పించే నివేదన విషయంలో శుచీశుభ్రతకు చోటివ్వాలి. నిష్ఠతో స్వామికి సమర్పించి ఆపై ప్రసాదంగా స్వీకరించాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అయోధ్య: స్నానాల గదిలో స్నానం చేస్తున్న మహిళలను వీడియో తీస్తున్న కామాంధుడు

జమిలి ఎన్నికలను వ్యతిరేకించడంలో రాజకీయకోణం ఉంది : వెంకయ్య నాయుడు

వర్షం పడుతుంటే చెట్టు కింద నిల్చున్న విద్యార్థులు: పిడుగుపడటంతో ఆస్పత్రిలో చేరిక (video)

దేశంలో ఉగ్రదాడులకు పాక్ ప్రేరేపిత మూకలు సిద్ధంగా ఉన్నాయ్...

ఇంటర్ రిజల్ట్స్ రిలీజ్ : సిప్లమెంటరీ పరీక్షలు ఎపుడంటే?

అన్నీ చూడండి

లేటెస్ట్

10-04-2025 గురువారం మీ రాశిఫలాలు : ఇంటిని అలా వదిలి వెళ్లకండి

ఇంట్లో శివలింగాన్ని పూజించవచ్చా? బొటనవేలు కంటే పొడవు వుండకూడదు

పండుగలు చేసుకోవడం అంటే ఏమిటి?

09-04-2025 బుధవారం మీ రాశిఫలాలు : చీటికిమాటికి చికాకుపడతారు...

బుధవారం రోజున పూజ ఎలా చేయాలి? భార్యాభర్తలు కలిసి ఆచరిస్తే?

తర్వాతి కథనం
Show comments