Webdunia - Bharat's app for daily news and videos

Install App

ధనుర్మాసంలో తిరుప్పావై శ్రవణం పవిత్రం.. టీటీడీ జేఈవో

Webdunia
మంగళవారం, 16 డిశెంబరు 2014 (22:04 IST)
ధనుర్మాసంలో తిరుప్పావై పాసురాలను వినడం ఎంత పవిత్రతను పొందినట్లు అవుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం, తిరుపతి సంయుక్త కార్యనిర్వహణాధికారి పోలా భాస్కర్ అన్నారు. అందుకే తిరుమలలో తిరుమల తిరుపతి దేవస్థానం తిరుప్పావైను నిర్వహిస్తుందని చెప్పారు. తిరుపతిలోని అన్నమచార్య కళాక్షేత్రంలో జరిగిన తిరుప్పావై పారాయణ కార్యక్రమాన్ని ఆయన మంగళవారం సాయంత్రం ప్రారంభించారు. 
 
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆండాల్ గోదాదేవి తిరుప్పావై పాసురాలను తమిళంలో రచించిందని చెప్పారు. వేంకటేశ్వస్వామిని కీర్తిస్తూ 30 కీర్తనలను రాసినట్లు వివరించారు. వీటి ప్రతీ రోజు ఉదయం 7 నుంచి 8 గంటల వరకూ ఒక్కొక్కటి చొప్పున ఆధ్యాత్మిక భవనంలో ఆలపిస్తారని చేప్పారు. 
 
ఇలా జనవరి 14 వరకూ ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం జరుగుతుందని అన్నారు. తిరుప్పావైపాసురాలను ప్రముఖ సంగీత కళాకారిణి ద్వారం లక్ష్మి పాడి వినిపించారు. ద్వారం లక్ష్మి ఆలపించిన తిరుప్పావై సిడీలను జేఈవో విడుదల చేశారు. 

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

05-05 - 2024 నుంచి 11-05-2024 వరకు ఫలితాలు మీ వార రాశిఫలాలు

04-05-202 శనివారం దినఫలాలు - సోదరీ, సోదరులతో ఏకీభావం కుదరదు...

గురు గోచారం.. చతుర్‌గ్రాహి యోగం.. ఈ రాశులకు యోగం..

03-05-2024 శుక్రవారం దినఫలాలు - రావలసిన ధనం చేతికందుతుంది...

మే 1న గురు పరివర్తనం 12 రాశుల వారికి లాభం.. ఫలితాలేంటి?

Show comments