తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం

Webdunia
సోమవారం, 5 జనవరి 2015 (06:56 IST)
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. సోమవారం ఉదయానికి సర్వదర్శనానికి 4 గంటల సమయం పడుతుండగా, నడకదారి భక్తులకు 3 గంటల సమయం పడుతోంది.  4 కంపార్ట్ మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. 
 
తిరుమలలో రద్దీ పూర్తిగా తగ్గిపోయింది. గదులు కూడా సులభంగానే దొరుకుతున్నాయి. వైకుంఠ ఏకాదశి, ద్వాదశి దర్శనాలు అయిపోవడంతో భక్తుల రద్దీ బాగా తగ్గింది. ఆదివారం సాయంత్రానికి శ్రీవారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 28 వే మంది మాత్రమే. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

మా బలగాల్లో సత్తా లేదు... బలూచిస్తాన్ వేర్పాటువాదుల చేతిలో ఓడిపోయాం.. పాకిస్తాన్

ఆన్‌లైన్ గేమ్స్ ఆడొద్దన్న తల్లిదండ్రులు.. 9వ ఫ్లోర్ నుంచి దూకేసిన అక్కా చెల్లెళ్లు

TGSRTC : బడ్జెట్-ఫ్రెండ్లీ గోవా టూర్ ప్యాకేజీని ప్రారంభించిన టీజీఎస్ఆర్టీసీ

నిద్రపోతున్నట్టు నటిస్తూ.. తోటి ప్రయాణికురాలికి లైంగిక వేధింపులు.. దోషిగా తేల్చిన యూఎస్ కోర్టు

Bill Gates: ఫిబ్రవరి 18న అమరావతిని సందర్శించనున్న మైకోసాఫ్ట్ చీఫ్ బిల్ గేట్స్

అన్నీ చూడండి

లేటెస్ట్

01-02-2026 నుంచి 07-02- 2026 వరకు మీ వార ఫలితాలు.. ఏ రాశులకు లాభం?

01-02-2026 నుంచి 28-02- 2026 వరకు మాస ఫలితాలు- డబ్బుకు ఇబ్బంది ఉండదు

31-01-2026 శనివారం ఫలితాలు : పెట్టుబడులకు మంచి తరుణం కాదు...

30-01-2026 శుక్రవారం ఫలితాలు - కష్టమనుకున్న పసులు తేలికగా..?

భీష్మఏకాదశి రోజున ఏ కార్యాన్ని ప్రారంభించినా శుభమే-విష్ణు సహస్ర నామం, భగవద్గీతను?

Show comments