తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం

Webdunia
మంగళవారం, 23 డిశెంబరు 2014 (07:04 IST)
తిరుమలలో భక్తుల చాలా రద్దీ సాధారణంగా ఉంది. 5 కంపార్ట్‌మెంట్లలో భక్తులు దర్శనం కోసం వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 6 గంటలు, కాలినడకన భక్తులకు 6 గంటలు సమయం పడుతోంది. ఉచిత, రూ.50, రూ.100, రూ.500ల గదులు సులభంగా లభిస్తున్నాయి. ఉచిత దర్శనం కోసం వేచి ఉండే వారితో రెండో వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో 11 కంపార్టుమెంట్లు నిండాయి. నిన్న శ్రీవారిని 57,597 మంది భక్తులు దర్శించుకున్నారు.

గదుల వివరాలు:
గదులు ఖాళీల సంఖ్య
ఉచిత గదులు 47
రూ. 50 గదులు 111
రూ. 100 గదులు 47
రూ. 500 47

ఆర్జిత సేవల టికెట్ల వివరాలు
సేవ పేరు ఖాళీగా ఉన్న టెకెట్ల సంఖ్య
ఆర్జిత బ్రహ్మోత్సవం 136
సహస్రదీపాలంకరణ సేవ  109
మంగళవారం ప్రత్యేక సేవ- అష్టదళ పాదపద్మారాధన
అన్నీ చూడండి

తాజా వార్తలు

గోవా గవర్నర్‌గా అశోక్ గజపతి రాజు

హోమ్‌స్టేలో ఫిజియోథెరపిస్ట్ అనుమానాస్పద స్థితి... హత్యనా, ఆత్మహత్యనా?

నాలుక కోస్తానన్న జడ శ్రావణ కుమార్.. పవన్‌కు ఫిర్యాదు చేస్తానన్న ఆర్ఆర్ఆర్

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ చేతి కండరాలకు తీవ్ర గాయం...

కుమార్తె - అల్లుడి ప్రాణాలు తీసిన అత్త - మామల అత్యాశ

అన్నీ చూడండి

లేటెస్ట్

30-06-2026 మంగళవారం ఫలితాలు - దంపతుల మధ్య అకారణ కలహం

తిరుమల చరిత్రలోనే తొలిసారి.. లక్షన్నర మందికి పైగా భక్తుల దర్శనం

29-06-2026 సోమవారం ఫలితాలు - దుబారా ఖర్చులు విపరీతం...

28-06-2026 ఆదివారం ఫలితాలు - భేషజాలకు పోవద్దు.. పెద్దలను సంప్రదించండి...

ఈ ఆదిత్య శ్లోకాలతో రోజంతా హాయిగా, ఆరోగ్యంగా...

Show comments