తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ

Webdunia
ఆదివారం, 21 డిశెంబరు 2014 (08:20 IST)
తిరుమలలో భక్తుల రద్దీ ఆదివారం నాటికి పెరిగింది. యేడాది ముగుస్తుండడం, క్రిస్మస్ సెలవులు వస్తే మరింత రద్దీ అవుతుంది. శని, ఆదివారాల్లో దర్శనం చేసుకుని వెళ్ళేందుకు వచ్చిన భక్తుల సంఖ్య పెరిగిపోయింది. ఉచిత, రూ 50, రూ 100, రూ 500 గదులు సులభం గా లభిస్తున్నాయి. ఉచిత దర్శనం కోసం వేచి ఉండే వారితో రెండో వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో 20 కంపార్టుమెంట్లు నిండాయి.

గదుల వివరాలు:
గదులు ఖాళీల సంఖ్య
ఉచిత గదులు 30
రూ. 50 గదులు 13
రూ. 100 గదులు 45
రూ. 500 6

ఆర్జిత సేవల టికెట్ల వివరాలు
సేవ పేరు ఖాళీగా ఉన్న టెకెట్ల సంఖ్య
ఆర్జిత బ్రహ్మోత్సవం 145
సహస్రదీపాలంకరణ సేవ  36
వసంతోత్సవం ఖాళీ లేవు.

అన్నీ చూడండి

తాజా వార్తలు

సరిహద్దు వెంబడి కంచె నిర్మాణానికి భూమి ఇస్తాం : మమతా బెనర్జీ

ఆర్ఏసీ కేటగిరీ కింద బెర్త్ ఖరారు కాకుంటే సగం చార్జీ ఇవ్వాలి : పార్లెమెంటరీ కమిటీ

నీలో చాలా స్పాంటేనిటీ వుంది, పంచ్‌ ఏస్తున్నావుగా.. ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌తో కారులో వీణ మరో వీడియో

ఆకలి తట్టుకోలేక గుక్కపెట్టి ఏడ్చిన చిన్నారి.. గొంతుపిసికి చంపేసిన కన్నతండ్రి...

ప్రధాని మోడీపై దాడికి విపక్ష సభ్యుల కుట్ర? అందుకే సభకు రావొద్దని చెప్పా : స్పీకర్ ఓం బిర్లా

అన్నీ చూడండి

లేటెస్ట్

శబరిమలలో మరో వివాదం.. పంపా సమీపంలో సినిమా షూటింగ్.. ఎప్పుడంటే?

02-02-2026 సోమవారం ఫలితాలు - కార్యసిద్ధికి ఓర్పుతో శ్రమించండి...

01-02-2026 ఆదివారం ఫలితాలు.. మీ శ్రీమతి వద్ద ఏదీ దాచవద్దు.. నష్టపోతారు

01-02-2026 నుంచి 07-02- 2026 వరకు మీ వార ఫలితాలు.. ఏ రాశులకు లాభం?

01-02-2026 నుంచి 28-02- 2026 వరకు మాస ఫలితాలు- డబ్బుకు ఇబ్బంది ఉండదు

Show comments