మొబైల్ ఫోన్లలోనూ వెంకటేశ్వర భక్తి చానెల్... ఈవో

Webdunia
బుధవారం, 4 ఫిబ్రవరి 2015 (15:58 IST)
వేంకటేశ్వర భక్తి చానెల్ ను మరింత విస్తృతం చేసేందుకు టిటిడీ సన్నాహాలు చేస్తోంది. ధర్మ ప్రచారాన్ని మరింత విస్తరించడంలో భాగంగా మొబైల్ ఫోన్లలో కూడా లైవ్ టీవీ ప్రసారం అయ్యేలా ఏర్పాట్లు చేయాలని ఈవో సాంబశివరావు అధికారలను ఆదేశించారు. తిరుపతిలో ఆయన ఎస్వీబీసీ అధికారులతో సమావేశమయ్యారు. 
 
ఈ సమీక్షా సమావేశంలో ఆయన అధికారులతో మాట్లాడారు. మరింత నాణ్యమైన ప్రసారాలను చేయాలని ఆదేశించారు. ఎస్వీబీసీని ఇంటర్నెట్ సౌకర్యం ఉన్న ఏ మొబైల్ ఫోన్లోనైనా వీక్షించేందుకు ఎటువంటి ఏర్పాట్లు చేయాలో ఆ సాంకేతికతను అనుసరించి చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ సమావేశంలో ఎస్వీబీసీ సీఈవో మదుసుధన రావు, అదనపు ఎఫ్ఏసిఏఓ బాలాజీ, వెంకటశర్త తదితరులు ఈ సమావేశానికి హాజరయ్యారు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

షాకింగ్‌రా బంటి, ఇండిగో-ఎయిర్ ఇండియా విమానాలు ఢీకొన్నాయ్, ఎలాగంటే?

అసలు ధరలకే మద్యం అమ్మాలి.. ఎమ్మార్పీ కంటే ఎక్కువ వసూలు చేయొద్దు.. పవన్ కల్యాణ్

Pawan Kalyan: వరంగల్‌లోని భద్రకాళి ఆలయాన్ని సందర్శించిన అన్నా లెజ్‌నోవా

చంద్రబాబుకు మంచి బుద్ధి ఇవ్వాలని పూజలు చేసేందుకు వెళితే కేసులు పెట్టారు : విడదల రజనీ

మైనర్‌పై అత్యాచారం.. ఆపై బ్లాక్ మెయిల్.. నిందితుడుకి దేహశుద్ధి చేసిన లాయర్లు

అన్నీ చూడండి

లేటెస్ట్

01-02-2026 నుంచి 28-02- 2026 వరకు మాస ఫలితాలు- డబ్బుకు ఇబ్బంది ఉండదు

31-01-2026 శనివారం ఫలితాలు : పెట్టుబడులకు మంచి తరుణం కాదు...

30-01-2026 శుక్రవారం ఫలితాలు - కష్టమనుకున్న పసులు తేలికగా..?

భీష్మఏకాదశి రోజున ఏ కార్యాన్ని ప్రారంభించినా శుభమే-విష్ణు సహస్ర నామం, భగవద్గీతను?

Mega Medaram Maha Jathara: మేడారం మహా జాతరకు సుమారు మూడు కోట్ల మంది భక్తులు

Show comments