మే 11 నుంచి శుభప్రదం

Webdunia
బుధవారం, 11 మార్చి 2015 (21:12 IST)
పాఠశాల విద్యార్థుల కోసం ప్రతీ యేడు ఏర్పాటు చేసే శుభప్రదం కార్యక్రమాన్ని మే 11 నుంచి పది రోజుల పాటు నిర్వహించనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం కార్యనిర్వహణాధికారి డి సాంబశివరావు తెలిపారు. బుధవారం తిరుపతిలో ఆయన శుభప్రదానికి సంబంధించిన గోడ పత్రికలను విడుదల చేశారు. 
 
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ కార్యక్రమంలో దాదాపు 30 వేల మంది విద్యార్థులు పాల్గొంటారని చెప్పారు. వారి కోసం మే 11 నుంచి 20 వరకూ వేసవి సెలవులలో మాత్రమే ఈ కార్యక్రమాన్ని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో నిర్వహిస్తున్నట్లు ఆయన వివరించారు. దీనిపైన రెండు రాష్ట్రాలలో తగిన ప్రచారాన్ని నిర్వహించనున్నట్లు వివరించారు. 
 
ధార్మిక కార్యక్రమాలపై శిక్షణ ఇవ్వనున్నట్లు చెప్పారు. అనంతరం విద్యార్థులకు పోటీ పరీక్షలు నిర్వహించి వారిలో ఏడు మందిని ఎంపిక చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో తిరుపతి జేఈవో పోలా భాస్కర్, హిందూ ధర్మ ప్రచార పరిషత్ కార్యదర్శి ప్రయాగ రామకృష్ణ, ప్రత్యేకాధికారి రఘునాథ తదితరులు పాల్గొన్నారు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

టెక్కీ రాధా గాయత్రి మృతి కేసు : విచారణకు సహకరించాలని చెప్పా : శ్రీచరణ్ తండ్రి

హృద్రోగంతో చనిపోతే నీవు అనాథవు అవుతావు.. భార్యను హత్య చేసి ఆత్మహత్య చేసుకున్న వృద్ధ భర్త

జూలై నెలలో ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ ఖమేనీ అంత్యక్రియలు

వాష్ రూమ్‌లో ప్రసవించి వెంటిలేటర్ రంధ్రం నుంచి నవజాత శిశువును విసిరేసిన యువతి

బికారి అయిన వ్యక్తి మోజులో పడి కోటీశ్వరుడైన కాబోయే భర్తను హత్య చేసిన యువతి

అన్నీ చూడండి

లేటెస్ట్

24-06-2016 బుధవారం ఫలితాలు - తాకట్టు విడిపించుకుంటారు

Nirjala Ekadashi 2026: నిర్జల ఏకాదశి నాడు ఏం చేయాలి..?

23-06-2026 మంగళవారం ఫలితాలు - మీ కష్టం ఫలిస్తుంది

22-06-2026 సోమవారం ఫలితాలు - ఎవరినీ నిందించవద్దు

21-06-2026 - ఆదివారం మీ రాశి ఫలితాలు - రుణవిముక్తులవుతారు

Show comments