Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిన్న శేషవాహనంపై ఘనంగా ఊరేగిన శ్రీవారు

Webdunia
గురువారం, 17 సెప్టెంబరు 2015 (11:19 IST)
వేంకటేశ్వ స్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా తిరుమల శ్రీవారు చిన్నశేషవాహనంపై తిరుమాడ వీధులలో ఊరేగారు. అత్యంత వైభవంగా జరిగిన ఈ ఘట్టాన్ని భక్తులు కనులా వీక్షించారు. 
 
గురువారం ఉదయం 9 గంటలకు చిన్న శేషవాహనాన్ని అధిరోహించిన మలయప్ప స్వామి 11 గంటల వరకూ తిరుమాడ వీధుల్లో భక్త కోటికి దర్శనం ఇచ్చి వారిని కటాక్షించారు. భక్తులు అడుగడుగునా స్వామివారికి హారతులు పడుతూ మొక్కులు తీర్చుకున్నారు. స్వామి దర్శించుకుని తరించారు. 
 
వాహన సేవలో వందలాది మంది కళాకారులు సాంస్కృతికి కార్యక్రమాలు ప్రదర్శించారు.వేదపండితులు, మంగళవాయిద్యాల నడుమ చిన్నశేష వాహనసేవ సాగింది. ఈ కార్యక్రమంలో తితిదే అధ్యక్షుడు చదలవాడ కృష్ణమూర్తి, ఈవో సాంబశివరావు, జేఈవో శ్రీనివాసరాజు తితిదే బోర్డు సభ్యుడు రాఘవేంద్రరావు తదితరులు పాల్గొన్నారు. 

తిరుమలలో ఒక్కసారిగా పెరిగిన భారీ రద్దీ!!

ఇండియా కూటమి అధికారంలోకి వస్తే అగ్నివీర్ పథకం రద్దు : రాహుల్ గాంధీ

లైంగిక దౌర్జన్య కేసులో ప్రజ్వల్ రేవణ్ణపై అరెస్ట్ వారెంట్ జారీ!!

సిగ్నల్ లైట్‌కు బురద పూసి రైలు దోపిడీకి యత్నం!!

సింగపూర్‌లో మళ్లీ కోవిడ్ విజృంభణ.. వారం రోజుల్లో 26 వేల మందికి...

16-05-2024 గురువారం దినఫలాలు - రాజకీయాలలోని వారికి మెళకువ అవసరం...

15-05-202 బుధవారం దినఫలాలు - డిపాజిట్ల సొమ్ము చేతికందుతుంది...

14-05-202 మంగళవారం దినఫలాలు - సంగీత సాహిత్య సదస్సులలో మంచి గుర్తింపు...

వృషభ సంక్రాంతి: పూజా సమయం.. ఏ మంత్రాన్ని చదవాలంటే..?

గంగా సప్తమి.. గంగమ్మకు దీపం వెలిగించి.. పంచాక్షరీని..?

Show comments