Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఈ-దర్శన్‌ కేంద్రాలలో శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లు

Webdunia
శనివారం, 12 సెప్టెంబరు 2015 (09:04 IST)
తిరుమల శ్రీవారి దర్శనమే మహాభాగ్యమనుకునే భక్తులు ఎంతో మంది ఉన్నారు. తనివితీరా స్వామి చూసుకుంటే ఈ జన్మధన్యమవుతుందని భావించే వారు ఉన్నారు. విఐపీలకు మాత్రమే ఎక్కువగా లభించే ఆర్జిత సేవా భాగ్యం మరి సామాన్యులకు కూడా దక్కితే.. అంతకంటే ఆనందం ఏముంది? సరిగ్గా టీటీడీ కూడా అదే చేసింది. ఈ దర్శన్ కేంద్రాల ద్వారా ఆర్జిత సేవా టికెట్లను అందుబాటులోకి తెచ్చింది. 
 
దేశంలో 85 ఈ- దర్శన్‌ కేంద్రాలున్నాయి. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్ల విక్రయానికి అనుమతినిస్తూ కోటాను కూడా విడుదల చేసింది. ఈ కేంద్రాల్లో ఆర్జిత సేవా టిక్కెట్లతో పాటు రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు అందుబాటులో ఉంటాయి.

ఆకాశం నుంచి చీకటిని చీల్చుకుంటూ భారీ వెలుగుతో ఉల్క, ఉలిక్కిపడ్డ జనం - video

దేశ ప్రజలకు వాతావరణ శాఖ శుభవార్త - మరికొన్ని రోజుల్లో నైరుతి!

మెగా ఫ్యామిలీని ఎవరైనా వ్యక్తిగతంగా విమర్శిస్తే ఒప్పుకోను: వంగా గీత

నోరుజారిన జగన్ మేనమామ... రాష్ట్రాన్ని గబ్బు చేసిన పార్టీ వైకాపా!!

ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానం ఇంజిన్‌లో చెలరేగిన మంటలు.. తప్పిన పెను ప్రమాదం

రాగి ఆభరణాలు ధరిస్తే.. సూర్య గ్రహ, వాస్తు దోషాలు పరార్

16-05-2024 గురువారం దినఫలాలు - రాజకీయాలలోని వారికి మెళకువ అవసరం...

15-05-202 బుధవారం దినఫలాలు - డిపాజిట్ల సొమ్ము చేతికందుతుంది...

14-05-202 మంగళవారం దినఫలాలు - సంగీత సాహిత్య సదస్సులలో మంచి గుర్తింపు...

వృషభ సంక్రాంతి: పూజా సమయం.. ఏ మంత్రాన్ని చదవాలంటే..?

Show comments