Webdunia - Bharat's app for daily news and videos

Install App

పవిత్రమార్గం... నా యందు విశ్వాసంతో పనిచేయండి.!

Webdunia
మంగళవారం, 10 మార్చి 2015 (18:23 IST)
ముక్తి కోసం ఏం చేయాలో భగవంతుడు బోధించాడు. భగవద్గతలో శ్రీకృష్ణ భగవానుడు అర్జునునికి బోధించినట్లుగా ఉన్నా అది మానవాళి మొత్తానికి సంబంధించిన సందేశం. " నా యందు విశ్వాసంతో పని చేయండి" అని భగవంతుడు చెప్పాడు. భక్తితో భగవంతుని మీద భారం వేయండి. చర్య, ప్రతిచర్యలన్నీ ఆ ఈశ్వర ప్రసాదాలేనని తెలుసుకోండి. 
 
మనస్సు, బుద్ధి రెండూ ఏకం చేయండి. ఆధ్యాత్మిక చింతనవైపు మళ్ళండి. మనసును. ఆలోచనల్ని అదుపులో పెట్టుకోవటం కష్టమే. ఆ కష్టాన్ని అధిగమించేందుకే యోగా, భక్తి మార్గాల్ని అనుసరించాలి. భగవంతునియందు మనసు లగ్నం చేసేందుకు ఏ మార్గాన్నైనా అనుసరించవచ్చు. మనసును పవిత్రంగా పెట్టుకునేవారికి ముక్తి సులభమవుతుంది. 

చంద్రబాబుకి భద్రత పెంచిన కేంద్ర ప్రభుత్వం

మహానాడు వాయిదా.. ఎన్నికల ఫలితాల తర్వాత నిర్వహిస్తారా?

హిందూపురంలో తక్కువ శాతం ఓటింగ్ నమోదు ఎందుకని?

పవన్ కల్యాణ్ సెక్యూరిటీ గార్డు వెంకట్ ఇంటిపై దాడి

ముళ్లపందిని వేటాడబోయి మూతికి గాయంతో అల్లాడిన చిరుతపులి - video

12-05-2024 ఆదివారం దినఫలాలు - మత్స్య కోళ్ళ వ్యాపారస్తులకు లాభదాయకం...

12-05-2024 నుంచి 18-05-2024 వరకు మీ రాశిఫలాలు

11-05-2024 శనివారం దినఫలాలు - ఉద్యోగ, విదేశీయాన యత్నాలు అనుకూలిస్తాయి...

10-05-2024 శుక్రవారం దినఫలాలు - సంఘంలో మీ గౌరవప్రతిష్టలు ఇనుమడిస్తాయి...

అక్షయ తృతీయ.. లక్ష్మీదేవిని పెళ్లిచేసుకున్న రోజు ఇదే..

Show comments