అక్కర్లేని చెత్తని తీసేస్తే మాత్రమే అక్కడ అవసరమైన సంపదను...?

Webdunia
గురువారం, 21 మే 2015 (14:49 IST)
భగవంతుడు దశావతారాల గురించి తెలిసిందే. అయితే ఆయన రాకవల్ల ఏమైనా మార్పు ఉపయోగం జరిగిందా అని గమనించండి. ఎవరు వచ్చినా పోయినా, మీరు మాత్రం ఎదగడానికి తయారుగా లేనంతకాలం మీ జీవితాన్ని ఎవరూ మార్చలేరు. మహాత్ముల రాక మాత్రమే పూర్తి అవగాహనను, జ్ఞానాన్ని కలిగించలేదు. మీరు మారాలనుకుంటే మాత్రమే మార్పు ఏర్పడుతుంది. 
 
మీ జీవితాన్ని మీరు జీవించడం సరిగా నేర్చుకుంటే లాభమే తప్ప మీరు మారడానికి తయారుగా లేనపుడు భగవంతుడు అవతరించినా ఏ అర్థం ఉండదు. పదివేల సార్లు మహాత్ములు వచ్చినా ఏ మార్పు జరగదు. అందుకే దేవుడికోసం ఎదురుచూడకండి. ఎవరో చెప్పిన వేదాంతాన్ని అలాగే స్వీకరించండి. మహాత్ముల గురించి పుస్తకాలను ప్రోత్సాహ కారణాలుగా మాత్రమే వాడుకోండి. అదే మీ జ్ఞానంగా భావించి మనస్సును మార్చుకోండి. 
 
అక్కర్లేని చెత్తని తీసేస్తే మాత్రమే అక్కడ అవసరమైన సంపదను నింపుకోవచ్చు. తెలీదని అంగీకరించేటప్పుడు అహంకారం తొలగి తెలుసుకోగలిగే అవకాశం ఏర్పడుతుంది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

ఇష్టపూర్వకంగా చేసే సె.. క్స్ వర్క్ నేరంకాదు.. కేసులు పెట్టొద్దు : సుప్రీంకోర్టు

క్రైమ్ షోలు చూసి నలుగురిని హత్య చేసి కారులో సజీవదహనం చేసిన కుమారుడు - సహకరించిన తల్లీచెల్లి

అప్పు అడిగితే ఇవ్వలేదన్న అక్కసుతో ఒంటిరి మహిళను అంతమొందించారు...

2,500 కిలోమీటర్ల వ్యాసార్థంలో విస్తరించి ఉన్న భారీ మేఘాల సమూహం, ఏం చేయబోతోంది?

నెల్లూరులో 1000 మంది నివాసితులకు వేదాంత పవర్ మీనాక్షి ఎనర్జీ సురక్షిత తాగునీటి సదుపాయం

అన్నీ చూడండి

లేటెస్ట్

30-05-2026 శనివారం ఫలితాలు - కార్యసాధనకు మరింత శ్రమించాలి.. ఓర్పుతో పనిచేయండి...

శుక్రవారం ఫలితాలు - ఆర్థికంగా విశేష ఫలితాలున్నాయి

28-05-2026 గురువారం ఫలితాలు - ధనం మితంగా ఖర్చు చేయండి

మూడేళ్లకు ఒకసారి వచ్చే పద్మిని ఏకాదశి.. తులసి దళాలతో అర్చన చేస్తే?

27-05-2026 బుధవారం ఫలితాలు- దంపతుల మధ్య అకారణ కలహం

Show comments