తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ

Webdunia
సోమవారం, 4 మే 2015 (08:24 IST)
తిరుమలలో సోమవారం కూడా భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. ఉచిత దర్శనం కోసం వేచి ఉండే వారితో రెండో వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో 25 కంపార్ట్‌మెంట్లు నిండాయి. వీరికి శ్రీవారి దర్శనం కోసం కనీసం 16 గంటల సమయం పడుతోంది. కాలి నడకన వచ్చే భక్తులు 5 కంపార్టుమెంట్లలో వేచి ఉన్నారు. వీరికి కనీసం దర్శనం కోసం 6 గంటల సమయం పడుతోంది. 
 
ప్రత్యేక దర్శనం నుంచి వచ్చే భక్తులకు కనీసం 2 గంటల సమయం పడుతోంది. సెలవులు కావడంతో క్రమేణా తిరుమల రద్దీ పెరుగుతోంది. గదల కోసం భక్తులు క్యూలైన్లలో కనీసం రెండు గంటల సమయం వేచి ఉండక తప్పడం లేదు. 
 
 
అన్నీ చూడండి

తాజా వార్తలు

అనకాపల్లి జవహర్‌లాల్ నెహ్రూ ఫార్మా సిటీలో అగ్ని ప్రమాదం.. ఇద్దరు కార్మికుల మృతి

తెలుగు రాష్ట్రాల వెదర్ రిపోర్ట్

ప్రపంచ సంగీత దినోత్సవం సందర్భంగా ముజిగల్ అకాడమీ కూకట్‌పల్లి 700 మంది విద్యార్థుల నమోదు

లక్నోలోని కోచింగ్ సెంటర్‌లో అగ్ని ప్రమాదం.. 14మంది విద్యార్థులు మృతి (video)

తెలంగాణ పట్ల వైరం లేదు.. ప్రపంచ స్థాయి రాజధానిని నిర్మించడమే లక్ష్యం.. బాబు

అన్నీ చూడండి

లేటెస్ట్

23-06-2026 మంగళవారం ఫలితాలు - మీ కష్టం ఫలిస్తుంది

22-06-2026 సోమవారం ఫలితాలు - ఎవరినీ నిందించవద్దు

21-06-2026 - ఆదివారం మీ రాశి ఫలితాలు - రుణవిముక్తులవుతారు

సత్వ గుణం అంటే ఏమిటి? భగవద్గీతలో కృష్ణుడు చెప్పిందేమిటి?

21-06-2026 నుంచి 27-06-2026 వరకు వార ఫలితాలు - మీ మాటకు తిరుగుండదు

Show comments